Telugu Atrology: రాహుకేతువులతో ఇక ఈ రాశులకు కొత్త జీవితం..! కలిసి రాబోతున్న కాలం
అక్టోబర్ 9 నుంచి 2026 మే వరకు రాహుకేతువులు సర్వ స్వతంత్రంగా ఫలితాలనివ్వడం ప్రారంభం అవుతుంది. ఇటీవలి వరకు రాహుకేతువులు ఏదో ఒక మగ్రహాన్ని అంటి పెట్టుకుని ఉండడం జరుగుతోంది. దీనివల్ల తాము యుతి చెందిన గ్రహాల ఫలితాలను కూడా ఇవి ఇవ్వ వలసి వస్తోంది. ఈ నెల 9న న కేతువును శుక్ర గ్రహం విడిచిపెట్టడంతో ఇక ఇప్పట్లో ఈ రెండు ఛాయా గ్రహాలను మరో గ్రహం కలిసే అవకాశం లేదు. రాహుకేతువులు పూర్తి స్వతంత్రంగా వ్యవహరించడం వల్ల మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకర రాశులవారు యోగదాయకమైన జీవితం అనుభవించడం జరుగుతుంది.