ఫాలో అవ్వండి
Vishakapatnam West
@vishakapatnam_west
9,480
పోస్ట్
12,390
ఫాలోవర్స్
Vishakapatnam West
432 వీక్షించారు
21 గంటల క్రితం
వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడకుండా  బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం సకాలంలో పరిహారం అందిస్తోంది. మరో వైపు మత్య్సకారుల ఆదాయం పెంచేందుకు  ప్రభుత్వం సీవీడ్ సాగును ప్రోత్సహిస్తోంది. #MatsyakarulaSevalo  #IdhiManchiPrabhutvam  #ChandrababuNaidu  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Vishakapatnam West
362 వీక్షించారు
21 గంటల క్రితం
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ సీఈఓ గోవింద రాజన్ సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. #RoyalEnfield  #ChooseSpeedChooseAP  #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Vishakapatnam West
377 వీక్షించారు
21 గంటల క్రితం
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ సీఈఓ గోవింద రాజన్ సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. #RoyalEnfield  #ChooseSpeedChooseAP  #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Vishakapatnam West
520 వీక్షించారు
21 గంటల క్రితం
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ సీఈఓ గోవింద రాజన్ సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. #RoyalEnfield  #ChooseSpeedChooseAP  #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Vishakapatnam West
419 వీక్షించారు
21 గంటల క్రితం
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ సీఈఓ గోవింద రాజన్ సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. #RoyalEnfield  #ChooseSpeedChooseAP  #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Vishakapatnam West
392 వీక్షించారు
21 గంటల క్రితం
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ సీఈఓ గోవింద రాజన్ సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. #RoyalEnfield  #ChooseSpeedChooseAP  #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Vishakapatnam West
508 వీక్షించారు
1 రోజుల క్రితం
గొడ్డలి పార్టీ డబుల్ యాక్షన్ బాబాయ్‌ని గొడ్డలితో వేసేసి, గుండెపోటు అంటూ విగ్రహానికి దండేసి దండం పెట్టిన గొడ్డలి పార్టీ కంత్రి తెలివితేటలకు మరో ఉదాహరణ ఇది. ఐదేళ్ల పాలనలో రూ.45 వరకు పెట్రోల్ ధర పెంచి, ఇప్పుడు యుద్ధం కారణంగా రూ. 3 పెరిగితే ఏకంగా ధర్నాకే దిగింది గొడ్డలి పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు కరెంటు చార్జీలు పెంచింది గొడ్డలి పార్టీయే.. కరెంటు చార్జీలు ఎక్కువగా ఉన్నాయని నిరసన తెలిపింది గొడ్డలి పార్టీయే.  #PsychoFekuJagan #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Vishakapatnam West
500 వీక్షించారు
1 రోజుల క్రితం
వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామన్న హామీ ప్రకారం...  ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు సాయం అందించగా... ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇస్తోంది కూటమి ప్రభుత్వం.  #MatsyakarulaSevalo  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్