🚨 బ్రేకింగ్ న్యూస్ | ఆంధ్రప్రదేశ్ 🚨
క్లోరోక్విన్ మాత్రల పంపిణీ అనంతరం విద్యార్థులు అస్వస్థత
📍 పోలవరం జిల్లా | ఎటపాక మండలం | గొల్లగుప్ప
పాఠశాలలో 73 మంది విద్యార్థులకు క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేసినట్లు సమాచారం. అనంతరం 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
🏥 అస్వస్థతకు గురైన విద్యార్థులను వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
⚠️ ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం కాగా, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
🔴 ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది.
━━━━━━━━━━━━━━━━━━
👍 LIKE చేయండి
💬 మీ అభిప్రాయాన్ని COMMENT చేయండి
↗️ NEWS ను SHARE చేయండి
🔔 MEDIA POWER NEWS TV ని FOLLOW & SUBSCRIBE చేయండి
━━━━━━━━━━━━━━━━━━
📢 For News | Interviews | Advertisements | Collaborations
📞 Contact: 9666033448
🔴 MEDIA POWER NEWS TV
Your Trusted News & Media Platform
━━━━━━━━━━━━━━━━━━
#BreakingNews #AndhraPradesh #Etapaka #Polavaram #TeluguNews #LatestNews #NewsUpdate #MediaPowerNewsTV #News #Reels #Instagram
##RAJHన్యూస్