#శ్రీ సీతారాముల కళ్యాణం జయం*🚩
*మార్చి 27వ తేదీన, శ్రీరామనవమి సందర్భంగా సాయంత్రం గ:04:12 ని:లకు పాత గుంటూరు మణి హోటల్ సెంటర్ నుండి గోరంట్ల వరకు జరిగే మన శ్రీరామ శోభాయాత్రకు* ఏటుకూరు రోడ్డు లక్ష్మీ ఆశ్రమం ప్రధాన అర్చకులకి మన శ్రీరామ శోభాయాత్ర ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానించడం జరిగింది.