🛕మోపిదేవి శ్రీ సుబ్రమణ్యం స్వామి🦚

Rochish Sharma Nandamuru
747 views
2 months ago
మోపిదేవి సుబ్రహ్మణ్య 🙏🏻🌿🙏🏻 కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం. వల్లీ, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వెలసిన దివ్యక్షేత్రం. దక్షిణభారత దేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది. స్కాందపురాణంలోని సహ్యాద్రిఖండంలో కృష్ణా నదీతీర క్షేత్రాలను వివరించే సందర్భంలో మోపిదేవి క్షేత్ర ప్రశంస కన్పిస్తోంది. “వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్” అని అగస్త్యమహర్షిచెప్పాడు. ఆయనే స్వయంగా ఇక్కడ పడగలా కనిపించే శివలింగాన్ని మోపిదేవిలోని పుట్టమీద ప్రతిష్టించాడు. ఆ పుట్టలోనే కుమారస్వామి పామురూపంలో తపస్సు చేస్తున్నాడని తెలియచేశాడు. పురాణకాలంలో కుమారస్వామి తాను చేసిన ఒక తప్పుకు ప్రాయశ్చిత్తంగా మోపిదేవి పుట్టలో సర్పరూపంలో తపస్సు చేస్తున్నాడని స్థలపురాణం చెబుతోంది. అగస్త్యుని తరువాత చాలాకాలానికి వీరారపు పర్వతాలు అనే కుమ్మరి కులస్తుడు ఈ క్షేత్రాన్ని పునరుద్ధరించాడు. మోపిదేవిని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవారు. ఇక్కడ స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. పానవట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన ,అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోస్తారు. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుంచి దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం. స్వామి వారి ఆలయంలో పిల్ల కు చెవులు కుట్టించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. పుట్టలో పాలు పోసినా, పొంగలి నివేదన చేసినా కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు. ప్రతి నెలా వచ్చే కృత్తికానక్షత్రం రోజున రాహు, కేతుదోష నివారణకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఏటా మాఘమాసంలో కల్యాణోత్సవం, రథోత్సవం, వసంతోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. #🌅శుభోదయం #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🦚🙏ఓం శరవణ భవః🕉️🚩 #🛕మోపిదేవి శ్రీ సుబ్రమణ్యం స్వామి🦚
Rochish Sharma Nandamuru
3.7K views
3 months ago
మోపిదేవి సుబ్రహ్మణ్య 🙏🏻🌿🙏🏻 కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం. వల్లీ, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వెలసిన దివ్యక్షేత్రం. దక్షిణభారత దేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది. స్కాందపురాణంలోని సహ్యాద్రిఖండంలో కృష్ణా నదీతీర క్షేత్రాలను వివరించే సందర్భంలో మోపిదేవి క్షేత్ర ప్రశంస కన్పిస్తోంది. “వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్” అని అగస్త్యమహర్షిచెప్పాడు. ఆయనే స్వయంగా ఇక్కడ పడగలా కనిపించే శివలింగాన్ని మోపిదేవిలోని పుట్టమీద ప్రతిష్టించాడు. ఆ పుట్టలోనే కుమారస్వామి పామురూపంలో తపస్సు చేస్తున్నాడని తెలియచేశాడు. పురాణకాలంలో కుమారస్వామి తాను చేసిన ఒక తప్పుకు ప్రాయశ్చిత్తంగా మోపిదేవి పుట్టలో సర్పరూపంలో తపస్సు చేస్తున్నాడని స్థలపురాణం చెబుతోంది. అగస్త్యుని తరువాత చాలాకాలానికి వీరారపు పర్వతాలు అనే కుమ్మరి కులస్తుడు ఈ క్షేత్రాన్ని పునరుద్ధరించాడు. మోపిదేవిని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవారు. ఇక్కడ స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. పానవట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన ,అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోస్తారు. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుంచి దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం. స్వామి వారి ఆలయంలో పిల్ల కు చెవులు కుట్టించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. పుట్టలో పాలు పోసినా, పొంగలి నివేదన చేసినా కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు. ప్రతి నెలా వచ్చే కృత్తికానక్షత్రం రోజున రాహు, కేతుదోష నివారణకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఏటా మాఘమాసంలో కల్యాణోత్సవం, రథోత్సవం, వసంతోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. #🌅శుభోదయం #🦚🙏ఓం శరవణ భవః🕉️🚩 #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🛕మోపిదేవి శ్రీ సుబ్రమణ్యం స్వామి🦚
Rochish Sharma Nandamuru
743 views
3 months ago
మోపిదేవి సుబ్రహ్మణ్య 🙏🏻🌿🙏🏻 కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం. వల్లీ, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వెలసిన దివ్యక్షేత్రం. దక్షిణభారత దేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది. స్కాందపురాణంలోని సహ్యాద్రిఖండంలో కృష్ణా నదీతీర క్షేత్రాలను వివరించే సందర్భంలో మోపిదేవి క్షేత్ర ప్రశంస కన్పిస్తోంది. “వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్” అని అగస్త్యమహర్షిచెప్పాడు. ఆయనే స్వయంగా ఇక్కడ పడగలా కనిపించే శివలింగాన్ని మోపిదేవిలోని పుట్టమీద ప్రతిష్టించాడు. ఆ పుట్టలోనే కుమారస్వామి పామురూపంలో తపస్సు చేస్తున్నాడని తెలియచేశాడు. పురాణకాలంలో కుమారస్వామి తాను చేసిన ఒక తప్పుకు ప్రాయశ్చిత్తంగా మోపిదేవి పుట్టలో సర్పరూపంలో తపస్సు చేస్తున్నాడని స్థలపురాణం చెబుతోంది. అగస్త్యుని తరువాత చాలాకాలానికి వీరారపు పర్వతాలు అనే కుమ్మరి కులస్తుడు ఈ క్షేత్రాన్ని పునరుద్ధరించాడు. మోపిదేవిని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవారు. ఇక్కడ స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. పానవట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన ,అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోస్తారు. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుంచి దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం. స్వామి వారి ఆలయంలో పిల్ల కు చెవులు కుట్టించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. పుట్టలో పాలు పోసినా, పొంగలి నివేదన చేసినా కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు. ప్రతి నెలా వచ్చే కృత్తికానక్షత్రం రోజున రాహు, కేతుదోష నివారణకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఏటా మాఘమాసంలో కల్యాణోత్సవం, రథోత్సవం, వసంతోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🦚🙏ఓం శరవణ భవః🕉️🚩 #🛕మోపిదేవి శ్రీ సుబ్రమణ్యం స్వామి🦚
Rochish Sharma Nandamuru
958 views
4 months ago
*శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆరు దివ్య క్షేత్రాలు* 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 శివుని కుమారునిగా పూజలందుకునే సుబ్రహ్మణ్యస్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. తండ్రికే జ్ఞానబోధ చేసిన కుమారునిగా సుబ్రమణ్యస్వామి అన్ని దైవాలతో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రమణ్యేశ్వరునికి తమిళనాడులోనే అనేక ఆలయాలు అధికంగా ఉండడం విశేషం. ఆంద్రప్రదేశ్ లో శైవ, వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉన్నట్టుగానే తమిళనాడులో సుబ్రమణ్యేశ్వరుని ఆలయాలు ఎక్కువ సంఖ్యలో కొలువై ఉన్నాయి. ఆరుముఖల స్వామిగా తమిళులకు ప్రీతిపాత్రమైన సుబ్రమణ్యేశ్వరుని ఆరు దివ్య ఆలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. సుబ్రమణ్యేశ్వరుని దివ్య రూపాలను దర్శించాలనుకునే వారు ఈ ఆరు క్షేత్రాలను దర్శిస్తే సరిపోతుంది. క్రింద చెప్పబడిన ప్రతీ క్షేత్రం గురించి సవివరంగా ఇది వరకే పోస్ట్ చేసాము గమనించగలరు. ఇప్పుడు కేవలం ఆ ఆరు క్షేత్రాలనూ భక్తితో తలచుకుంటున్నాము తిరుచందూర్ సముద్రం పక్కనే కొలువైన అతి ప్రాచీన సుబ్రమణ్యేశ్వరుని దేవాలయం తిరుచందూర్ లో ఉంది. సరన్ అనే రాక్షస రాజును సంహరించేందుకోసం స్వామివారు ఈ తిరుచందూర్ లో కొలువై నిలిచారట. తిరుచందూర్ లోని సుబ్రహ్మణ్యస్వామివారి విగ్రహం కూర్చుని ఉన్నట్టు ఉండడం ఆశ్చర్యకరం. స్వామిమలై స్వామి మలై అని పిలిచే ఈ క్షేత్రంకు అత్యంత విశిష్టత ఉంది. తన తండ్రి అయిన పరమశివునికి సుబ్రమణ్యస్వామి జ్ఞానోపదేశము చేసిన ప్రదేశంగా ఈ స్వామిమలైని పేర్కొంటారు. పళని ఆంద్రప్రదేశ్ లోని తిరుమల క్షేత్రానికి ఎంతటి ప్రసిద్ధి వుందో తమిళనాడులో పళవి క్షేత్రానికి అంతటి ప్రసిద్ధి ఉంది. తిరుమల తరహాలోనే పళవిలోనూ నిత్యం భక్తులు కిటకిటలాడుతుంటారు. కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు వెయ్యి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. తిరుత్తణి తిరుపతి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రంలోనూ విశేషమైన దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. తన భార్యల్లో ఒకరైన వల్లిని సుబ్రమణ్యస్వామి తిరుత్తణిలోనే పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి. పరిముదిర్ చోళై దట్టమైన అడవి ప్రాంతంలో వెలసిన ఈ క్షేత్రం కూడా సుబ్రమణ్యస్వామి దివ్య క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. పైన పేర్కొన్న క్షేత్రాలే కాకుండా తమిళనాడులోని చాలా ప్రదేశాల్లో సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. తిరువరన్ కున్రమ్ తమిళనాడులో ప్రసిద్ధి చెందిన కామాక్షి అమ్మవారు కొలువైన మధురైకు సమీపంలోనే ఈ తిరుపరన్ కున్రమ్ క్షేత్రం కూడా కొలువై ఉంది. తన ఇద్దరూ భార్యలలో ఒకరైన దేవసేనను సుబ్రమణ్యస్వామి వివాహం చేసుకున్న ప్రదేశమే తిరుపరన్ కున్రమ్. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 #🌅శుభోదయం #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🕉️ఓం శరవణ భవః🙏 #🛕మోపిదేవి శ్రీ సుబ్రమణ్యం స్వామి🦚
Rochish Sharma Nandamuru
816 views
4 months ago
🌺 మురుగన్ 🌺 ‘పెరుమాళ్’ అన్న పదం శ్రీ మహా విష్ణువుకు సంబంధించినది. ప్రతి ఊరిలోనూ ఒక శివాలయం, ఒక విష్ణు ఆలయం ఉండడం మనం చూస్తుంటాము. శివపార్వతుల ఇద్దరి తేజస్సుతో ఉద్భవించిన సుబ్రహ్మణ్యుణ్ణి అరుణగిరినాథర్ ‘పెరుమాళే’ అని పిలవడం చాలా అద్భుతమైన విషయం. తమిళనాడులో సుబ్రహ్మణ్యుణ్ణి సాధారణగా శ్రీ మహా విష్ణువు సంబంధంతో ‘మురుగన్’ అని పిలుస్తారు. ఎందుకంటే, సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహా విష్ణువు చెల్లెలైన పార్వతీ దేవి కుమారుడు కాబట్టి. శ్రీ మహా విష్ణువుకు మేనల్లుడు అవుతాడు కాబట్టి ‘మాల్ - మురుగన్’ అని ప్రఖ్యాతి. ‘మరుమగన్’ అంటే అల్లుడు. పూర్వజన్మలో వల్లి మరియు దేవసేన విష్ణువు కుమార్తెలు. అందుకే మహావిష్ణువు సుబ్రహ్మణ్యుడికి మామ అవుతారు. ఆయన శివునికి పుత్రుడు, విష్ణువుకి అల్లుడు. అందుకే అరుణగిరినాథర్ సుబ్రహ్మణ్యుణ్ణి ‘మరుగోనె’ అని అంటాడు. కాని ఉత్తర భారతంలో ఈ ‘అల్లుడి’ విషయం ఎప్పటికి ఒప్పుకోరు. అక్కడ సుబ్రహ్మణ్యుణ్ణి బ్రహ్మచారిగానే కొలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో సుబ్రహ్మణ్య ఆలయాలలోకి ఆడవారిని అనుమతించరు. ఈ విషయంలో వారు చాలా కఠినంగా ఉంటారు. అంతేకాక ఉత్తరాన ‘సుబ్రహ్మణ్య’ అన్న పేరుకంటే ‘కార్తికేయు’నిగా ఎక్కువ ప్రాచుర్యం. . #🌅శుభోదయం #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🕉️ఓం శరవణ భవః🙏 #🛕మోపిదేవి శ్రీ సుబ్రమణ్యం స్వామి🦚
Rochish Sharma Nandamuru
916 views
5 months ago
🌿🌼 మోపిదేవి సుబ్రమణ్య స్వామి మహిమ 🌼🌿 నాగుపాము, నెమలి, ముంగీస ఆడుకొన్న ప్రాంతం సందర్శిస్తే సంతాన సౌభాగ్యం..!!! భారత దేశంలో అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ పరమేశ్వరుడు ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి ఒకే చోట కొలువై ఉన్నాడు. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే చోట కొలువై ఉన్న దేవాలయం భారత దేశంలో మరెక్కడా లేదు. ఇదక ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం ప్రస్తావన స్కందపురాణంలో కూడా కనిపిస్తుంది. నాగుల చవితి రోజున ఇక్కడకు లక్షల సంఖ్యలో భక్తులు చేరుకొంటారు. ఇక్కడి పుట్టమన్నును ప్రసాదంగా తీసుకొని తమ ఇళ్లలో పెట్టుకొంటారు. అంతేకాకుండా ఈ స్వామిని కొలుస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చాలా ఏళ్లుగా భక్తులు నమ్ముతున్నారు. ఇన్ని విశిష్టతలు కలిగిన పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు మీ కోసం... పరమశివుడు శివలింగం రూపంలో ఆయన కుమారుడైన కుమారస్వామి సర్పం ఆకారంలో కొలువైన క్షేత్రమే మోపిదేవి. ఇలా పరమశివుడు, సుబ్రహ్మణ్యస్వామి ఇద్దరూ ఒకే క్షేత్రంలో కొలువైన దేవాలయం దేశ వ్యాప్తంగా ఇక్కడమాత్రమే ఉంది. దాదాపు ఆరు శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం ప్రస్తావన స్కందపురాణంలోనూ కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నుంచి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మోపి దేవి క్షేత్రాన్ని చేరుకోవడానికి నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి. దేవతల వినతి మేరకు వింధ్య పర్వతం గర్వమనచే ఘట్టంలో భాగంగా అగస్త్య మహర్షి కాశీ పట్టణాన్ని వీడి దక్షిణ భారత దేశం పర్యటనకు బయలుదేరుతాడు. ఆక్రమంలోనే అగస్త్యమహర్షి క`ష్ణానదీ తీరంలో ఉన్న మోహినీపురంలో సేదతీరుతుండగా జాతి వైరాన్ని మరిచి పాము, ముంగిస, నెమలీ ఒకే చోట ఆడుకొంటూ కనిపించాయి. అటు పక్కనే దివ్యతేజస్సు విరజిమ్ముతూ ఒక పుట్ట కూడా ఆకర్షించింది. దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ కార్తికేయుడు సర్ప రూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు. ఈ దివ్యతేజస్సును సాధారణ మానవులు భరించలేరని తెలుసుకున్న అగస్త్యుడు ఆ పుట్టపైన ఓ శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజంచారు. విషయం తెలుసుకొన్న దేవతలందరూఇక్కడకు చేరుకొని స్వామి వారిని పూజించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేసి అక్కడ ఆలయాన్ని నిర్మించి అక్కడ షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్టించాడు. శ్రీ సుబ్రహ్మణేశ్వరస్వామి వారి దేవస్థానం లేదా మోపిదేవి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా మోపిదేవి గ్రామంలో ఉంది. 🌿🌼🙏ఓం శరవణ భవః🙏🌼🌿 #☀️శుభ మధ్యాహ్నం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🦚🙏ఓం శరవణ భవః🪔🕉️ #🛕మోపిదేవి శ్రీ సుబ్రమణ్యం స్వామి🦚
Rochish Sharma Nandamuru
697 views
5 months ago
🌿🌼 మోపిదేవి సుబ్రమణ్య స్వామి మహిమ 🌼🌿 నాగుపాము, నెమలి, ముంగీస ఆడుకొన్న ప్రాంతం సందర్శిస్తే సంతాన సౌభాగ్యం..!!! భారత దేశంలో అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ పరమేశ్వరుడు ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి ఒకే చోట కొలువై ఉన్నాడు. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే చోట కొలువై ఉన్న దేవాలయం భారత దేశంలో మరెక్కడా లేదు. ఇదక ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం ప్రస్తావన స్కందపురాణంలో కూడా కనిపిస్తుంది. నాగుల చవితి రోజున ఇక్కడకు లక్షల సంఖ్యలో భక్తులు చేరుకొంటారు. ఇక్కడి పుట్టమన్నును ప్రసాదంగా తీసుకొని తమ ఇళ్లలో పెట్టుకొంటారు. అంతేకాకుండా ఈ స్వామిని కొలుస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చాలా ఏళ్లుగా భక్తులు నమ్ముతున్నారు. ఇన్ని విశిష్టతలు కలిగిన పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు మీ కోసం... పరమశివుడు శివలింగం రూపంలో ఆయన కుమారుడైన కుమారస్వామి సర్పం ఆకారంలో కొలువైన క్షేత్రమే మోపిదేవి. ఇలా పరమశివుడు, సుబ్రహ్మణ్యస్వామి ఇద్దరూ ఒకే క్షేత్రంలో కొలువైన దేవాలయం దేశ వ్యాప్తంగా ఇక్కడమాత్రమే ఉంది. దాదాపు ఆరు శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం ప్రస్తావన స్కందపురాణంలోనూ కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నుంచి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మోపి దేవి క్షేత్రాన్ని చేరుకోవడానికి నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి. దేవతల వినతి మేరకు వింధ్య పర్వతం గర్వమనచే ఘట్టంలో భాగంగా అగస్త్య మహర్షి కాశీ పట్టణాన్ని వీడి దక్షిణ భారత దేశం పర్యటనకు బయలుదేరుతాడు. ఆక్రమంలోనే అగస్త్యమహర్షి క`ష్ణానదీ తీరంలో ఉన్న మోహినీపురంలో సేదతీరుతుండగా జాతి వైరాన్ని మరిచి పాము, ముంగిస, నెమలీ ఒకే చోట ఆడుకొంటూ కనిపించాయి. అటు పక్కనే దివ్యతేజస్సు విరజిమ్ముతూ ఒక పుట్ట కూడా ఆకర్షించింది. దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ కార్తికేయుడు సర్ప రూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు. ఈ దివ్యతేజస్సును సాధారణ మానవులు భరించలేరని తెలుసుకున్న అగస్త్యుడు ఆ పుట్టపైన ఓ శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజంచారు. విషయం తెలుసుకొన్న దేవతలందరూఇక్కడకు చేరుకొని స్వామి వారిని పూజించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేసి అక్కడ ఆలయాన్ని నిర్మించి అక్కడ షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్టించాడు. శ్రీ సుబ్రహ్మణేశ్వరస్వామి వారి దేవస్థానం లేదా మోపిదేవి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా మోపిదేవి గ్రామంలో ఉంది. 🌿🌼🙏ఓం శం శరవణ భవః🙏🌼🌿 #☀️శుభ మధ్యాహ్నం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🪔🙏ఓం శరవణ భవః🕉️🦚 #🛕మోపిదేవి శ్రీ సుబ్రమణ్యం స్వామి🦚
Rochish Sharma Nandamuru
851 views
5 months ago
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 *సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం* హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో । శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ, వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 1 ॥ దేవాదిదేవనుత దేవగణాధినాథ, దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద । దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే, వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 2 ॥ నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్, తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ । శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప, వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 3 ॥ క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల, పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే । శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ, వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 4 ॥ దేవాదిదేవ రథమండల మధ్య వేద్య, దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తం । శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన, వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 5 ॥ హారాదిరత్నమణియుక్తకిరీటహార, కేయూరకుండలలసత్కవచాభిరామ । హే వీర తారక జయామరబృందవంద్య, వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 6 ॥ పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః, పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః । పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ, వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 7 ॥ శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా, కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తం । భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా, వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 8 ॥ సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః । తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః । సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ । కోటిజన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి ॥ 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 .#☀️శుభ మధ్యాహ్నం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🦚🙏ఓం శరవణ భవః🕉️🚩 #🛕మోపిదేవి శ్రీ సుబ్రమణ్యం స్వామి🦚