అందరకి నమస్కారం
కూటమి ప్రభుత్వం నిరుద్యోగ వంచనకు నిరసనగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువజన విభాగం ఆధ్వర్యంలో
రేపు 01.06.2026( సోమవారం) ఉదయం గంటలు 9:30 నీ. లకు జిల్లా పరిషత్ వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వబడును. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు పాల్గొంటున్నారు
కావున ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వార్డ్ అధ్యక్షులు, వార్డ్ పార్టీ పరిశీలకులు, రాష్ట్ర, జిల్లా యూత్ నాయకులు ,వార్డ్ యూత్ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, వార్డ్ సీనియర్ నాయకులు మహిళలు అందరూ తప్పక హాజరు కాగలరని కోరుచున్నాము.
గమనిక: మన నియోజకవర్గం గ్యేజరింగ్ పాయింట్ జిల్లా పరిషత్ వద్ద ఉన్న రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు వద్ద
ఇట్లు
డా మళ్ళ విజయ ప్రసాద్,
మాజీ శాసనసభ్యులు,
పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త
#విశాఖపట్నం #విశాఖపట్నం #విశాఖపట్నం #విశాఖపట్నం వవిషదా న్యూస్ చేపల వేట