#🆕Current అప్డేట్స్📢 పిఠాపురం రైల్వే స్టేషన్కు నూతన శోభ – అమృత్ భారత్ స్కీమ్లో రూ.37.25 కోట్ల అభివృద్ధి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలించి, పిఠాపురం రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి చేరింది. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదంతో రూ.37.25 కోట్ల వ్యయంతో స్టేషన్ను ఆధునిక సదుపాయాలత...