🇮🇳దేశం

జె ప్రవీణ్ కుమార్ గాడ్సే.
620 views
11 hours ago
#🇮🇳దేశం #I ❤️️ ఇండియన్ ఆర్మీ💖 #I ♥ Andhra #🌍నా తెలంగాణ #I ❤️ భారత సైన్యం💂 18 సర్వాయి పాపన్న గౌడ్ జయంతి) చరిత్రపూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా, రఘనాథపల్లి మండలం, ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు నాసగోని ధర్మన్న డాక్టర్గౌడ్. చుట్టు పక్కల గ్రామస్తులు గౌరవంతో ధర్మన్నదొర అనేవారు. తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. సర్వమ్మ అతడి తల్లి. అందరు అతన్ని పాపన్న గౌడ్అని పాపన్న దొర అన్ని పిలిచేవారు. పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు పాపన్న గౌడ్. తాను చేసిన పోరాటాలకు గాను ప్రజలు ఆయన్ని హిందు ధర్మ రక్షకుడు, తెలంగాణ చత్రఫతి శివాజీగా పేరుగాంచిన హిందూ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ముద్దుగా పిలిచేవారు. ధూళిమిట్ట వీరగల్లు ప్రకారం ఆగష్టు 18, 1650 నాడు పాపన్న గౌడ్ వరంగల్ జిల్లాలో గౌడ్ కులంలో జన్మించాడు. గౌడ చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉన్న వ్యక్తి. పాపన్న గౌడ్ బాల్యంలో పశువులను కాస్తూ ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్ధితులు గమనించేవాడు. తల్లి సర్వమ్మకు ఒక్క కొడుకు కావడంతో గారాబంగా పెంచింది. పాపన్న వంశం శైవమతస్థులై (శివభక్తులు) (గౌడు కులం వారందరు) నిత్యం పూజలు సంప్రదాయాలను పాటించేవారు. ఆనాటి సమాజంలో కొనసాగుతున్న అసమానతలపై పాపన్న కలతచెందేవాడు. వివిధ కులాల వారిని కూడా కలుపుకొని హిందువులు అందరు ఒకే పంథా, ఒకే ధర్మానికి చెందినవారు. అలాంటప్పుడు వారిలో భేధభావాలు ఉండకుడదు అనేవాడు పాపన్న గౌడ్. సమాజంలోని అసమానతలపై యుక్త వయసు వచ్చే నాటికి క్రమక్రమంగా వ్యతిరేకించాడు. వీటిని పోత్సహించిన తురకలపై తిరుగుబాటు జెండా ఎగరేయాలని ఎప్పుడు మనసులో తలుస్తూ ఉండేవాడు. ఇతర కులాల వారితో కలిసి తిరిగుతూ మనమంతా హిందువులం మన మాతృభూమి ఈ మట్టితల్లియే, మనదైన నాగరికత, సంస్కృతి హైందవ ధర్మమే అని వాళ్ళందరితో చాటి చెప్పి మనమంతా కులాలకు అతీతంగా కలిసి హిందువులుగా కలిసి నడవాలి అంటరానితనం అసమానతలకు కారకులైన తురకలను అంతమొందించాలని వారందరిలో ధర్మం పట్ల భక్తిని, పరాక్రమాన్ని గుర్తు చేశాడు. వీరిలో చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, పాపన్న ప్రధాన అనుచరులు గా ఉండేవాళ్ళు . తల్లి సర్వమ్మ కోరికతో తాటిచెట్లు ఎక్కి (కలాలి) కల్లు గీయడం కులం పని చేయడం స్నేహితులు, పాపయ్య కల్లు తాగడం లోకం తీరు చుట్టుప్రక్కల హిందువులపై జరుగుతున్న తురకల అకృత్యాలను, వాళ్ళుచేస్తున్న దుర్మార్గపు పాలనా విషయాల గురించి చర్చలు గంటల తరబడి మాట్లాడుకునేవారు. ఒక్కసారి తురక సైనికులు పాపన్న వద్ద కల్లు తాగి వెళ్లిపోవుటకు సిద్దం అవుచుండగా, కల్లు మండువాకు వస్తున్న పాపన్న స్నేహితుడు ఒకరు "ధనరాసులు ఉన్నా.... కల్లు తాగి డబ్బులు ఇవ్వలేని నిరుపేద సైనికులు వెళ్లిపోవుటకు సిద్దం అయ్యారా” అని సరసంగా అన్నాడు. అందుకు తురుష్క సైనికుల్లో ఒకడు కోపంతో పాపన్న స్నేహితుడిని తన్నడానికి కాలు ఎత్తాడు. అది చూసి ఆ క్షణంలో కోపోద్రిక్తుడైన పాపన్న, తన వద్ద కల్లు గీయడానికి ఉపయోగించు గీత కత్తి, మారు కత్తిలో ఒకదానితో తన ప్రాణ స్నేహితుణ్ణి తన్నుటకు కాలు ఎత్తిన సైనికుడి మెడ నరికాడు. దాంతో మిగతా సైనికులు పాపన్న మీదికి యుద్దానికి రావడంతో, ఎంతో బలవంతుడైన పాపన్న వారిని కూడా అంతమొందించాడు. అప్పటి నుండి తురుష్క సైనికులు శిస్తులు వసూలు చేసుకొని వెళ్ళేదారిలో, పాపన్న అతని స్నేహితులతో కలసి తిరుగుబాట్లు ప్రారంభించాడు. అలా మొదలైన తిరుగుబాటుతో ఆయుధాలు, గుర్రాలు, డబ్బు సమకూర్చుకున్నాడు. ఏ కులమైనా అంతా హిందుజాతి సంతానమే అని, ధర్మానికి, దైవానికి ప్రతీక అయిన కాషాయ జెండాను గోల్కొండ రాజ్యంలో ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కాని, ధనంకాని, అధికారం కాని లేవు. గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి, ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యం పై దాడి చేసి, తన సొంత ఊరు ఖిలాషాపూర్‌ని రాజధానిగా చేసుకొని, 1675లో సర్వాయిపేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు. ఛత్రపతి శివాజీ సమకాలికుడు పాపన్న... నిజాం ఆకృత్యాలపై తన పోరాటంలో పాపన్న ఒక్కో మెట్టు ఎక్కుతూ దాదాపు 12 వేల మంది సైనికులను సమకూర్చుకుని ఎన్నో కోటలను జయించి, చివరకు గోల్కొండ కోటను స్వాధీనపర్చుకొని 7 నెలలపాటు అధికారం చెలాయించాడు. అప్పటివరకు అందమైన హిందూ స్త్రీలను తురక నవాబులు, వారి తురక సైనికులు ఎత్తుకెళ్ళేవాళ్ళు, హిందూ స్త్రీలపై అత్యాచారాలు చేసేవారు. ముల్లును ముల్లుతోనే తీయాలనేది పాపన్న నైజం. హిందువులందరూ తనలా ధైర్యంగా పోరాడాలని భావించి ముస్లిం యువతులను పెళ్ళి చేసుకునేలా హిందువులను ప్రోత్సహించేవాడు. దానిలో భాగంగానే పాపన్న ముస్లిం మతానికి చెందిన ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె భువనగిరి కోట ఫౌజ్దార్ (మిలిటరీ గవర్నర్) సోదరి. భువనగిరి కోటను రాజధానిగా చేసుకొని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు. మన తెలంగాణ నేలపై మనం మరవకూడని హిందూ ధర్మరక్షకుడు, హైందవ వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా (ఆగస్టు 18) మనసారా ఆయనను స్మరించుకుందాం.
జె ప్రవీణ్ కుమార్ గాడ్సే.
625 views
3 days ago
భరతమాత విదేశీ సంకెళ్లు తెంచుకొని స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజు… భారతీయ పతాకం హిమశిఖరమై రెపరెపలాడిన రోజు… ఎందరో దేశభక్తుల బలిదానాల త్యాగ ఫలం ఈ రోజు. వందేమాతర నినాదమే రణనినాదమై.. భరతమాతను సగర్వంగా తల ఎత్తి నిలిపిన రోజు అదే మన స్వాతంత్ర్య దినోత్సవం. ఈ స్వాతంత్ర్య ఫలాలతో వికసిత భారతమే లక్ష్యంగా దేశాన్ని విశ్వగురువుగా నిలుపుటకు మనమంతా పునరంకితం కావాలని ఆశిస్తూ… ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు భారత్ మాతాకీ జై ! #IndiaIndependenceDay #I ❤️ భారత సైన్యం💂 #I ❤️️ ఇండియన్ ఆర్మీ💖 #🌍నా తెలంగాణ #I ♥ Andhra #🇮🇳దేశం