ఆగస్టు 1న ప్రారంభమవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రగతి ప్రయాణంలో ఒక కొత్త శకానికి నాంది పలకబోతోంది. మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయల ఐటీ, పారిశ్రామిక మరియు రైల్వే ప్రాజెక్టులతో ఈ ప్రాంతం వికసిత భారత్ సాధనలో కీలకమైన గ్రోత్ ఇంజిన్గా మారుతోంది. #🥳Celebrations Video🎆#bjp#😇My Status#🤩మేడ్ ఇన్ ఇండియా🇮🇳#🙆 Feel Good Status