miryalaguda

svd suryajyothy
3.9K views
1 days ago
తెలంగాణలో జనసేన ఉంటుంది, ఇక్కడే తిరుగుతాం, ఇక్కడే పోటీ చేస్తాం #pawankalyan #janasena #telengana #pawan kalyan #janaseena #telengana #svdsuryajyothy #news
Telangana Rakshana sena
1.5K views
3 days ago
తెలంగాణ అంటే కేవలం ఒక రాష్ట్రం కాదు.. అమరవీరుల త్యాగాలకు ప్రతీక, ఉద్యమకారుల పోరాటాల ఫలితం. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఘన నివాళులు, ఉద్యమాన్ని భుజాన మోసిన ప్రతి ఉద్యమకారుడికి హృదయపూర్వక వందనాలు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. #TelanganaFormationDay #12YearsOfTelangana #Telangana #telangana
Ⓜ️oksha👰
10.5K views
4 days ago
Telangana farmers day తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం స్పెషల్ 2nd Jun Telangana farmers day 💐 #తెలంగాణ #తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 #telangan #assembly#Telangan# #Telangan work from home
Telangana Rakshana sena
3.7K views
5 days ago
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం వైద్యం అందించలేని స్థితిలో ఉన్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారిని అంగవైకల్యానికి గురి చేశారు. - TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత #telangana
Telangana Rakshana sena
4.2K views
10 days ago
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో "తెలంగాణ రక్షణ సేన (TRS) జెండా పండుగ" వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు తాండ్ర శ్రీనివాసరావు గారు జిల్లా ఇంచార్జి దూగుంట్ల ప్రజాపతి నరేష్ గారు. టీఆర్ఎస్ నాయకులు కంచర్ల శివారెడ్డి, కోల శ్రీనివాసరావు, రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిశీలకులు గుండెబోయిన శశిధర్, చేవెళ్ల నియోజకవర్గం శివశంకర్ గారు ఇంచార్జ్, షాద్నగర్ ఇంచార్జ్ సీమల రమేష్, పరిశీలకులు శ్యామ్, ఇబ్రహీంపట్నం ఇంచార్జ్ మంచిరెడ్డి విజయ కిరణ్ రెడ్డి, యాదవ్, మహేశ్వరం పరిశీలకులు ఎత్తరి గణేష్, రాష్ట్ర నాయకులు సౌజన్య రెడ్డి మరియు రాజేంద్ర నియోజకవర్గం నుండి చలసాని విష్ణుమూర్తి ఇన్చార్జి, ఆదిరాల పరమేష్, కిస్మత్ పూర్ నుంచి పలువురు నాయకులు రాజేష్ గౌడ్, భువనగిరి ఇందిర, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. #TRS Jenda Panduga #telangana
Telangana Rakshana sena
1.9K views
1 months ago
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభస్థలి ఏర్పాట్లను పరిశీలించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొంగళ్ళ రంజిత్ కుమార్ మరియు చిలుక ప్రవీణ్,గవినోల శ్రీనివాసులు, సీమ రమేష్, ముస్తఫా, బుచ్చిబాబు తదితరులు. రంగారెడ్డి జిల్లా, చౌదరిగూడెం లక్ష్మీదేవి పల్లి రైతు వేదిక దగ్గర ఈ నెల 8న తెలంగాణ రక్షణ సేన అధినేత శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో నిర్వహించే "పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ" కు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొంగళ్ళ రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. #telangana
Telangana Rakshana sena
1.5K views
1 months ago
యువత జాబ్ చేయడం కాదు వంద మందికి జాబ్స్ ఇచ్చే స్థాయిలో మన తెలంగాణ యువత ఉండాలి.. మన ప్రభుత్వంలో 2లక్షల నుండి 20 కోట్ల వరకు యువతకు రుణం ఇస్తాం. #telangana #షేర్ చాట్ బజార్👍 #🔊తెలుగు చాట్‌రూమ్😍
Telangana Rakshana sena
84.8K views
1 months ago
నేనేం తప్పు చేసా? కాళేశ్వరంలో అవినీతి చేసారని చెప్పిన వారిని బయటకి పంపారు కానీ అవినీతి చేసిన వారిని పక్కన పెట్టుకున్నారు #telangana