☝️ముఖ్య🗞️సమాచారం

Mahbubnagar Police
519 views
1 days ago
బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో పశువుల అక్రమ రవాణా జరగకుండా నిరోధించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి కుష్బూ గుప్తా, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గార్లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం అడ్డాకల్ టోల్‌గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను జిల్లా కలెక్టర్ శ్రీమతి కుష్బూ గుప్తా, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గార్లు సంయుక్తంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు, రెవెన్యూ మరియు పశుసంవర్ధక శాఖ అధికారులకు పశువుల రవాణాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు మాట్లాడుతూ బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పశువుల అక్రమ రవాణా, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా చట్టాన్ని గౌరవిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. #MahabubnagarPolice #📰 వార్తలు
Mahbubnagar Police
459 views
1 days ago
వరి కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను సంయుక్తంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి కుష్బూ గుప్తా, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ ప్రస్తుతం జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోళ్లు పారదర్శకంగా, వేగవంతంగా జరిగేలా జిల్లా కలెక్టర్ శ్రీమతి కుష్బూ గుప్తా, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గార్లు సంయుక్తంగా అడ్డాకల్ మండలంలోని వేముల గ్రామం వరి కొనుగోలు కేంద్రాన్ని అలాగే అడ్డాకల్ గ్రామంలోని రైస్ మిల్లును సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులతో నేరుగా మాట్లాడి ధాన్యం తూకం, నాణ్యత పరిశీలన, టోకెన్ల జారీ, రవాణా తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునే ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రైస్ మిల్లులో నిల్వలు, ధాన్యం దిగుమతి–ఎగుమతి ప్రక్రియ, మిల్లింగ్ పనితీరును పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. రైతులకు చెల్లింపులు సకాలంలో జరిగేలా చూడాలని, కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వరి కొనుగోలు ప్రక్రియలో ఎక్కడైనా అక్రమాలు, అవినీతి లేదా రైతులను ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులు తలెత్తకుండా రెవెన్యూ, సివిల్ సప్లైస్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ గారు అధికారులను ఆదేశించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చేపడుతున్న వరి కొనుగోలు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. #MahabubnagarPolice #📰 వార్తలు
Mahbubnagar Police
1.7K views
1 days ago
ప్రజావాణి ఫిర్యాదులపై వేగవంతమైన స్పందన – బాధితులకు న్యాయం జరిగేలా సమర్థ చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి పరిశీలించారు. కుటుంబ వివాదాలు, భూ సమస్యలు, ఆర్థిక మోసాలు, సైబర్ నేరాలు మరియు ఇతర అంశాలకు సంబంధించిన పలువురు బాధితుల వినతులను ఓర్పుతో విని సంబంధిత పోలీస్ అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడం పోలీసు శాఖ యొక్క ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా విచారించి చట్టపరమైన చర్యల ద్వారా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి అధికారి ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ స్పందనాత్మకంగా పనిచేయాలని సూచించారు. అలాగే మహిళలు, వృద్ధులు మరియు సైబర్ మోసాలకు గురైన బాధితుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. #MahabubnagarPolice #📰 వార్తలు
P.Venkateswara Rao
627 views
9 days ago
⚠️ * #ముఖ్యమైన సమాచారం – నిజమైన & ధృవీకరించబడిన వార్త!** 👴👵 **మీకు తెలిసిన సీనియర్ సిటిజన్లందరితో దీనిని వెంటనే పంచుకోండి!** ⏰ **మీకు 5 నిమిషాల్లో డాక్టర్ సెంథిల్ నుండి సమాధానం వస్తుంది!** ✅ **తమిళనాడు వ్యాప్తంగా 4500+ మంది వయోవృద్ధులు లబ్ధి పొందారు** 👁️ **525+ కంటి శుక్లాల శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయి** 🎯 **60 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే** 👀 **ఉచిత కంటి సంప్రదింపులు – తమిళనాడు వ్యాప్తంగా మీ ఇంటి వద్దకే!** ❗ **మీ దృష్టి మసకగా ఉందా?** ❗ **మీకు దృష్టి మసకగా ఉందా / కంటి శుక్లాల అనుమానం ఉందా?** ❗ **మీరు కంటి పరీక్ష చేయించుకోవాలనుకుంటున్నారా?** 📲 **మీ పేరు, వయస్సు, ప్రదేశాన్ని వాట్సాప్ చేయండి** 👉 **డా. సెంథిల్ – 8110004517** 💬 **వృద్ధులకు 24×7 వైద్య సహాయం** 🔗 **ఈ ఉపయోగకరమైన గ్రూప్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి:** https://chat.whatsapp.com/DtXi9CJ4J0n0sQtwc6ODeY?mode=gi_t 🙏 **ఈ సమాచారాన్ని ఇతర వృద్ధులతో పంచుకుని సహాయం చేయండి!** ❤️ *ఒక్క షేర్ – ఎందరో కంటి చూపును కాపాడుతుంది!* 👁️
✊🌟Harish Janasena🌟✊
737 views
17 days ago
ఈ పాస్టర్ లం జ కొడుకు.తో పాటు... అత్యాచారం చేసే ప్రతి లం.Jaa..కొడుకులకి జనం చూస్తుండగా వాళ్ళ కాళ్లు,చేతులు,మగతనం, నాలుక,నాలుగు నరికేసి కళ్ళు పొడిచేసి,ఒళ్ళంత బ్లేడ్ లతో చర్మం వలిచి, రక్తం కారుతున్నా ట్రీట్మెంట్ లేకుండా తినడానికి తాగడానికి ఏమీ ఇవ్వకుండా, నవరంధ్రాలలో పాటు, నరికిన ప్రతిచోట గొడ్డు కారం చల్లి, ఆ తరువాత గాజు పెంకులు, అగ్గినిప్పులు,మీద దొర్లించి, ప్రాణం పోయేవరకు అలాగే వదిలేసే చావుకి మించి పెద్ద శిక్ష..... అప్పుడే మగాళ్లకు బుద్ది వస్తుంది... ఆడవారికి రక్షణ కలుగుతుంది.. సమాజంలో మార్పు వస్తుంది... ఈ చట్టం రానంత వరకు కూడా ..ఏ ఆడదానికి కూడా రక్షణ ఉండదు ... అది పోలీసుల పెల్లాలికి,గానీ లాయర్.చెల్లెళ్ల.కి గానీ, పొలిటీషియన్.ల అక్క లకి గానీ, సెలబ్రిటీస్ కూతుళ్ళ.కి గానీ, ధనవంతులు తల్లులకి.గానీ ఎలాంటి రక్షణ ఉండదు.. అలాగే ఆడవాళ్ళు తనని తాను కాపాడుకునే విధంగా ఆదిశక్తి అవతారం అనేలా శక్తివంతంగా ఉండాలి,అపుడే ఆడది అనేది అమ్మ అనేది భూమి మీద ఉంటుంది. 👉From.Bk.Harish👈 అడ్డమైన పోస్ట్.లు షేర్ చేయడం కాదు..ఈ పోస్ట్ ప్రభుత్వానికి చేరేల షేర్ చేయండి నాకోసమో,లైక్స్ కోసమో,కాదు మన జన్మకి కారణమైన ఆడవాళ్ళ కోసం.మన తల్లులు కోసం.🙏🙏🙏 #👉నేరాలు - ఘోరాలు🚨 #తాజావార్తలు