Uttarakhand Bus Accident : ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో 22 మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని
ఉత్తరకాశీ లో చోటు చేసుకున్న బస్సు ప్రమాదంలో 22 మంది చనిపోయారు. ఈ ఘటన చాలా బాధాకరమని ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కాగా ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.