జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯

కిషోర్ గునుకుల
17.8K views
9 hours ago
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జనసేన నాయకులు కిషోర్ గునుకుల- నెల్లూరు నగరంలోని మలాపేట శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తి భావాలను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జల్సా నాయుడు, కిషోర్ గునుకుల పాల్గొని విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు మరియు సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. దేశ ప్రగతిలో యువత పాత్ర కీలకమని, విద్యతో పాటు దేశభక్తి, సామాజిక బాధ్యత, సేవా భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై హింద్ 🇮🇳 జై జనసేన! #KishoreGunukula #JanaSena #IndependenceDay #JanaSenaParty #trendingreels #independencedayindia #HarGharTiranga t #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ##janasena ##pawankalyan
కిషోర్ గునుకుల
670 views
23 hours ago
🇮🇳 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳 దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ… వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, దేశ అభివృద్ధి కోసం మనమంతా ఐక్యంగా ముందుకు సాగుదాం. జై హింద్! 🇮🇳 వందే మాతరం! — కిశోర్ గునుకుల జనసేన పార్టీ #KishoreGunukula #JanaSena #PeoplesFirst #IndependenceDay #80thIndependenceDay ##pawankalyan ##janasena #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
కిషోర్ గునుకుల
638 views
1 days ago
మా జనసేన ప్రస్థానం ఆగష్టు 14, #KishoreGunukula #PeoplesFirst #JanaSena #PawanKalyan 2020 ల్యాండ్ పూలింగ్ పేరుతో పేదల ఇళ్ల స్థలాల సేకరణను అడ్డుకున్న జనసేన నాయకులపై కేసులు, హామీపై విడుదల. 2023 సిటీ ఎమ్యెల్యే గా అనీల్ 9 ఏళ్లలో రోడ్డు వేయలేదు… ఇప్పుడు ₹7 కోట్ల టెండర్లంటే మేము నమ్మం రాజా అంటూ... 2022 అల్లిపురం టిడ్కో ఇళ్ల వద్ద కరెంట్ ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. మౌలిక వసతులు, విద్యుత్ భద్రతను మెరుగుపరచాలి. రాజుపాలెంలో 42 సెంట్ల ప్రభుత్వ భూమి అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకుని, ప్రభుత్వ భూమిని కాపాడాలని కలెక్టర్‌కు జనసేన తరఫున ఫిర్యాదు చేశాం. నెల్లూరు రాంనగర్, అల్లీపురం డ్రైనేజీ సమస్యలపై కమిషనర్‌కు జనసేన గునుకుల కిషోర్ ఫిర్యాదు. 2024 కావలిలో శైలజపై వేధింపులు, దాడులకు పాల్పడుతున్న వ్యక్తిపై కఠిన చర్యలు పోలీసులను కోరుతూ. #JanaSenaParty #JSPForNewAgePolitics @JanaSenaParty @PawanKalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ##janasena ##pawankalyan
కిషోర్ గునుకుల
598 views
2 days ago
ఆగష్టు 13, మా జనసేన ప్రస్థానం #KishoreGunukula #JanaSena 2020 కొడవలూరు అరుంధతీవాడ పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో రెవిన్యూ అధికారుల దౌర్జన్యాన్ని ఖండిస్తూ...., 2023 వైసీపీ పాలనలో లారీ యజమానులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై లారీ వర్కర్స్ యూనియన్‌ తో ... పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన ప్రజా ప్రభుత్వం విజయవంతం కావాలని ఈతతోపు గ్రామంలో శ్రీ రాజశ్యామల సంహిత చండీయాగం లో... వెంగళరావు నగర్, నెల్లూరు రూరల్‌లో ముత్యాలమ్మ తల్లి జాతర లో... చిన్నారి లక్షిత పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, పోతిరెడ్డిపాలెంలోని వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. 2024 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేస్తూ... 2025 బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారిని కలిసి వినాయక చవితి ఉత్సవ శిబిరాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ డిమాండ్.. చాయ్ విత్ జనసైనిక్స్ ☕️ — నెల్లూరు 27వ డివిజన్‌లో జనసేన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం... #trending #trendingnow #trendingreels #DeputyCMPawanKalyan #JanaSenaParty #PawanKalyan #JSPNellore #JanaSenaParty ##pawankalyan ##janasena #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
💎✊🏻JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
561 views
3 days ago
🚨BIG BREAKING NEWS OF ANDHRA PRADESH: 💥ఉప్పాడ తీర రక్షణకు మరో కీలక ముందడుగు.! ★ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో IIT Madras తో ఎం.ఓ.యూ కుదిరింది..! ★రూ.323 కోట్లతో నిర్మించనున్న తీర రక్షణ గోడకు డిజైన్, డీపీఆర్, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ మద్రాస్ చేపట్టనుంది..! ★నవంబర్ నుంచి పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి..! ★ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఇది ఒక కీలక అడుగు...!! ★సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బ తింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పండింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ - మద్రాస్‌కు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రూ.323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి (ఎన్.డి.ఎమ్.ఎఫ్) ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్.డి.ఎమ్.ఏ.) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది.! ★ఐఐటీ మద్రాస్ నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాల డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు.! ★నవంబర్ నుంచి పనులు ప్రారంభం ఐఐటీ మద్రాస్‌తో అధికారిక ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ పూర్తికావడంతో, రానున్న నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్ శ్రీ ఎమ్.ఎన్.హరేంధిర ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శ్రీ శరవణన్, పాడా డైరెక్టర్ డా. ఎన్.వి. శివరామ ప్రసాద్, ఐఐటీ మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శ్రీ ఎస్.ఎ.సన్నాసిరాజ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఖతీబ్ కౌసర్ బానో, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ జి.వి.రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.!! 🙏🏻❤️THANK YOU SIR FOR GREAT HARDWORKING AND GREAT SERVICE AP DEPUTY CHIEF MINISTER SRI KONIDELA PAWAN KALYAN SIR❤️🙏🏻 . . #Uppada❤️🙏🏻 #PithapuramForPawanKalyan❤️🙏🏻 #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #RajaBabuGarikina❤️🇮🇳 #జనసేన పార్టీ #❤I love my India❤ #నేటి సమాజం తీరు🤔 #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #జనసేన పార్టీ 🇵🇱🔯
కిషోర్ గునుకుల
687 views
3 days ago
యువజన దినోత్సవ శుభాకాంక్షలు “లేవండి! మేల్కొనండి! గమ్యం చేరేవరకు విశ్రమించకండి.” స్వామి వివేకానందుల స్ఫూర్తితో యువత దేశ అభివృద్ధిలో ముందుండాలి. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సేవాభావంతో నవభారత నిర్మాణంలో భాగస్వాములవుదాం. జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. — కిషోర్ గునుకుల జనసేన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా #KishoreGunukula #PeoplesFirst #JanaSena #NationalYouthDay #SwamiVivekananda ##pawankalyan ##janasena #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
కిషోర్ గునుకుల
4.5K views
6 days ago
సనాతన ధర్మాన్ని అవమానపరుస్తూ, పవిత్రమైన గోవింద నామాలను అపవిత్రం చేసి, అన్యమతస్థులతో వికృతంగా ఆలపించిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనకు బాధ్యులైన వైసీపీ నాయకులు హిందూ బంధువుల మనోభావాలను గౌరవించి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. సనాతన ధర్మ విశ్వాసాలను, భక్తుల మనోభావాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. పవిత్రమైన గోవింద నామాలను అవహేళన చేసేలా లేదా వికృతంగా పలికేలా చేసిన ఏ చర్యనైనా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి ఘటనకు బాధ్యులు ఎవరైనా సరే, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. భిన్న మతాల పట్ల పరస్పర గౌరవం, విశ్వాసాల పట్ల మర్యాదే మన సమాజానికి బలం. — కిషోర్ గునుకుల జనసేన పార్టీ, నెల్లూరు #KishoreGunukula #trendingreels #trending #janasena #JanaSenaParty #SanatanaDharma #govinda Pawan Kalyan JanaSena Party #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ##pawankalyan ##janasena
కిషోర్ గునుకుల
788 views
17 days ago
కేంద్ర ప్రభుత్వ సహకారంతో కాకినాడలో స్టీమ్ రైస్ పంపిణీ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం. PDS ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకత, నాణ్యత, సమర్థవంతమైన సేవలతో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం. జనసేన పార్టీ – నెల్లూరు #KishoreGunukula #JanaSena #PawanKalyan #NadendlaManohar #Nellore #AndhraPradesh #PDS #RiceDistribution #GoodGovernance ##janasena ##pawankalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
కిషోర్ గునుకుల
759 views
18 days ago
మా జనసేన ప్రస్థానం – జూలై 28 ప్రజల కోసం ప్రారంభమైన అడుగులు... సమాజం కోసం సాగిన ప్రయాణం... ఆశయాల కోసం కొనసాగుతున్న పోరాటం... జనసేన ప్రస్థానంలో ఒక ప్రత్యేకమైన జ్ఞాపకం. పార్టీ కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యలపై పోరాటం, జనసైనికులతో కలిసి సాగిన ప్రతి క్షణం మా బాధ్యతను మరింత పెంచింది. జనసేన సిద్ధాంతాలే మా బలం... శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలే మా మార్గదర్శకం... ప్రజా సేవే మా లక్ష్యం... ఈ ప్రస్థానంలో అండగా నిలిచిన ప్రతి జనసైనికుడికి, నాయకులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరింత అంకితభావంతో ప్రజా సేవలో ముందుకు సాగుతాం. #KishoreGunukula #JanaSena #PawanKalyan #MyJanaSenaJourney #July28 #JanaSainik #PeopleFirst #JanaSenaParty #ServiceToPeople #Nellore #JaiJanaSena #TeamJanaSena ##janasena ##pawankalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
కిషోర్ గునుకుల
799 views
25 days ago
నా జనసేన ప్రస్థానం #KishoreGunukula నెల్లూరు జులై,21... 2025...ప్రతి సమస్యకు స్పందన... ప్రతి పౌరుడికి పరిష్కారం అందే వరకు జనసేన ప్రజల పక్షాన నిలుస్తుంది." 2024... భావోద్వేగం, భరోసా, బాధ్యతల సమ్మేళనమే జనసేన క్రియాశీల సభ్యత్వం." 2023..వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించినందుకే వ్యక్తిగత దూషణలు కాదు... 2022...రైతుల హక్కులను కాపాడి, అవినీతిని వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు జనసేన–బీజేపీ పోరాటం కొనసాగుతుంది. #janasena #PawanKalyan #JanaSenaParty #janasenaforbettersociety #JSPNellore #JSPForNewAgePolitics Pawan Kalyan ##janasena ##pawankalyan