ShareChat
click to see wallet page
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ ప్రాంతంలో దాదాపు 15,000 మంది సీనియర్ సిటిజన్‌లు ఉల్లాస్‌ (ULLAS - న్యూ ఇండియా లిటరసీ) పరీక్షకు హాజరై అందరికీ ఆదర్శంగా నిలిచారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP 2020) ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమం, 2030 నాటికి దేశంలో 100% అక్షరాస్యత సాధించాలనే లక్ష్యాన్ని బలంగా ముందుకు తీసుకువెళుతోంది. సీనియర్ సిటిజన్‌లు చదువుకునే వయస్సు దాటినా, నేర్చుకోవాలనే తపనతో పరీక్షకు హాజరై, లిటరసీ అనేది కేవలం యువతకే కాదు, ప్రతి ఒక్కరికీ ముఖ్యమని నిరూపించారు. #TALRadioTelugu #ULLAS #NewIndiaLiteracy #NEP2020 #LifelongLearning #SeniorCitizens #LiteracyForAll #EducationForEveryone #AgeIsJustANumber #InspiringIndia #LearningNeverStops #TALRadio #🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్
🙆 Feel Good Status - GOOD ILISI TELUGU TALRadio చదువు ముందు వయసు చిన్నదైంది!  ఛత్తీస్గధ్లోని దుర్గ్ ప్రాంతానికి చెందిన 15,000 మంది సీనియర్  పరీక్షకు ఇండియా లిటరసీ ಸಿಲಿಜನಲು ULLAS ನೌ$  హాజరయ్యారు: 2030 నాటికి 100% అక్షరాస్యత సాధించాలనే. లక్ష్యంతో రూపొందించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. (NEP 2020) ప్రకారం ఈ పరీక్ష నిర్వహించారు: fOin WWW .talradio.org /telugu / @talradio GOOD ILISI TELUGU TALRadio చదువు ముందు వయసు చిన్నదైంది!  ఛత్తీస్గధ్లోని దుర్గ్ ప్రాంతానికి చెందిన 15,000 మంది సీనియర్  పరీక్షకు ఇండియా లిటరసీ ಸಿಲಿಜನಲು ULLAS ನೌ$  హాజరయ్యారు: 2030 నాటికి 100% అక్షరాస్యత సాధించాలనే. లక్ష్యంతో రూపొందించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. (NEP 2020) ప్రకారం ఈ పరీక్ష నిర్వహించారు: fOin WWW .talradio.org /telugu / @talradio - ShareChat

More like this