#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #వైకుంఠ ఏకాదశి #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
తిరుమల శ్రీవారి పాదాలు చెంత ఉన్న శ్రీనివాసమంగాపురం మహా క్షేత్రంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో నిన్న (30.12.2025) వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం బంగారు తిరుచ్చి వాహనంపై విశేష అలంకరణలో శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారు పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

