* మహిళల సొమ్ము దారి మళ్లిస్తే జైలుకే:
*
* పల్నాడు కలెక్టర్
* పల్నాడు జిల్లాలో డ్వాక్రా,మెప్మా స్వయం సహాయక సంఘాల నిధుల గోల్ మాల్ పై కలెక్టర్ కృతికా శుక్లా సీరియస్ అయ్యారు.
* అవినీతిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
* నిధులు దారిమళ్లించిన బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, దుర్వినియోగమైన ప్రతి పైసా రికవరీ చేస్తామన్నారు.
* అక్రమాల వల్ల నష్టపోయిన మహిళా సంఘాలకు ప్రభుత్వం తరపున అండగా ఉండి,
* తిరిగి రుణాలు పొందేలా చర్యలు చేపడతామన్నారు.
#🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్


