ShareChat
click to see wallet page
ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజు AP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డా. మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వ సలహాదారు (నేచురోపతి) గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆయనతో పాటు పోచంపల్లి శ్రీధర్ రావు(మాస్ కమ్యూనికేషన్) ను సైతం ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat

More like this