పత్తి రైతులు గోసపడుతుంటే మొద్దు నిద్రలో ఉన్న రేవంత్ సర్కార్!
తేమ పేరిట కొనుగోళ్లు నిరాకరించడమే కాకుండా ఎకరాకు కేవలం ఏడు క్వింటాళ్లే కొనుగోలు చేస్తామంటూ కొత్త నిబంధన పెట్టిన సీసీఐ.
ప్రైవేట్ దళారులకు అమ్మి క్వింటాకు ₹1,300 నష్టపోతున్న పత్తి రైతులు.
రైతులను దోపిడీ చేస్తున్న ప్రైవేటు దళారీలు, చోద్యం చూస్తున్న కాంగ్రెస్ నాయకులు.
#🏛️రాజకీయాలు #👨💼కె. టీ. రామారావు #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱

