ShareChat
click to see wallet page
తెలంగాణకు మరో 4 కేంద్రీయ విద్యాలయాలు.. ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెబుతూ కిషన్ రెడ్డి కీలక ట్వీట్.. #🗞️అక్టోబర్ 1st అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 1st అప్‌డేట్స్💬 - ShareChat
Kishan Reddy: తెలంగాణకు మరో 4 కేంద్రీయ విద్యాలయాలు.. ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెబుతూ కిషన్ రెడ్డి కీలక ట్వీట్..
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్.. మరికొన్ని కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిలో తెలంగాణలో నాలుగు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి.. అయితే.. తెలంగాణలో నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.

More like this