ShareChat
click to see wallet page
మూడు రోజుల పాటు మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్‌ జగన్‌ పులివెందుల పర్యటన. 25.11.2025 షెడ్యూల్‌ సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని క్యాంప్‌ ఆఫీస్‌లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్‌ నిర్వహిస్తారు, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 26.11.2025 షెడ్యూల్‌ ఉదయం 9గంటలకు పులివెందుల వాసవి ఫంక్షన్‌ హాల్‌లో జరిగే వివాహానికి హాజరవుతారు, అక్కడి నుంచి బ్రహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలించి అక్కడే అరటి రైతులతో మాట్లాడతారు. అక్కడినుంచి పులివెందుల చేరుకుని లింగాల మాజీ సర్పంచ్‌ మహేష్‌ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం వేల్పులలో లింగాల రామలింగారెడ్డి నివాసానికి వెళతారు. అనంతరం అక్కడినుంచి పులివెందుల చేరుకుని క్యాంప్‌ ఆఫీస్‌లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. #🏛️రాజకీయాలు
🏛️రాజకీయాలు - నే పులివెందులకు =யி5=5 శిరోజులు నియోజకవర్గంలో పర్యబెంచనున్న మాజీ సీఎం వైయన్జగన్ ఆఫీసులో రాత్రి 7 వరకు ప్రజాదర్జార్ మంగళవారం క్యాంప్ బ్రాహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించి ಬುಧವಾಂಂ రైతులతో ముఖాముఖి సర్పంచ్ మహేష్రెడ్డి కుటుంబానికి పరామర్శ లింగాల మాజీ వేల్పులలోని లింగాల రామలింగారెడ్డి నివాసానికి సందర్శించనున్న వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ NGREDDY నే పులివెందులకు =யி5=5 శిరోజులు నియోజకవర్గంలో పర్యబెంచనున్న మాజీ సీఎం వైయన్జగన్ ఆఫీసులో రాత్రి 7 వరకు ప్రజాదర్జార్ మంగళవారం క్యాంప్ బ్రాహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించి ಬುಧವಾಂಂ రైతులతో ముఖాముఖి సర్పంచ్ మహేష్రెడ్డి కుటుంబానికి పరామర్శ లింగాల మాజీ వేల్పులలోని లింగాల రామలింగారెడ్డి నివాసానికి సందర్శించనున్న వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ NGREDDY - ShareChat

More like this