*ఏపీలో టెన్త్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్!*
అమరావతి:
ఏపీలో పదో తరగతి పరీక్షల టైమ్టేబుల్ను ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న గణితం, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘికశాస్త్రం, 31న ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్-2), ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సీ సెకెండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
#📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📰జాతీయం/అంతర్జాతీయం #📽ట్రెండింగ్ వీడియోస్📱 #👩టాలీవుడ్ భామలు #😍సీరియల్ భామలు💃

