చరిత్ర సృష్టించిన టీమిండియా క్రికెటర్!
పంజాబ్ మహిళా క్రికెట్ జట్టు 111 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మహారాష్ట్ర జట్టు కేవలం 8 ఓవర్లలోనే 9 వికెట్ల తేడాతో దాన్ని ఛేదించింది. కిరణ్ నవగిరే సహచర ఓపెనర్ బ్యాట్స్మెన్ ఈశ్వరి సావకర్ త్వరగా పెవిలియన్ చేరింది.