రీల్స్ పిచ్చి.. ప్రాణాలనూ లెక్క చేయట్లేదు
యువత SM ఫేమ్ కోసం హద్దులు దాటేస్తోంది. కొందరైతే ప్రాణాలను సైతం లెక్క చేయట్లేదు. తాజాగా ఓ అబ్బాయి, అమ్మాయి చేసిన పిచ్చి పని నెట్టింట వైరలవుతోంది. రైలు వెళ్తున్న క్రమంలో బ్రిడ్జిపై ప్రమాదకరంగా రీల్ చేశారు. ఆ సమయంలో వారికి ఇంచుల దూరం నుంచే ట్రైన్ వేగంగా వెళ్లింది. ఏ చిన్న పొరపాటు జరిగినా వారి ప్రాణాలు గాల్లో కలిసి పోయేవి. ఇలాంటివి మానుకోవాలని నెటిజన్స్ హితవు పలుకుతున్నారు. #🗞️అక్టోబర్ 11th అప్డేట్స్💬 #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్

00:14