తిరుమలలో భక్తుల విడిది కేంద్రం, వేంకటాద్రి నిలయం(పీఏసీ-5) ప్రారంభించిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గారు, సీఎం చంద్రబాబు గారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్, ఆనం, టీటీడీ బోర్డు సభ్యులు.
#tirumalatirupatidevasthanam
#ChandrababuNaidu
#NaraLokesh
#Tirumala
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్

00:54