ShareChat
click to see wallet page
గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని విధ్వంసం చేస్తే, ప్రాజెక్ట్ మీద ఆశలు వదులుకునే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి పోలవరం ప్రాజెక్ట్ ని బ్రతికించింది కేంద్ర ప్రభుత్వం. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా పని చేస్తున్నాం. #15BanksInAmaravati #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:55

More like this