ShareChat
click to see wallet page
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తమ చిన్నారితో వచ్చిన నూతక్కికి చెందిన బోళ్ళ వెంకటరెడ్డి, చందనా దేవి దంపతులు నామకరణం చేయాలని కోరారు. వారి కోరిక మేరకు చిన్నారికి మోక్షితా రెడ్డిగా నామకరణం చేయడం జరిగింది.#YS JAGAN MOHAN REDDY
YS JAGAN MOHAN REDDY - ShareChat
00:47

More like this