జగన్ పాలన మూలంగా రాష్ట్రానికి జరిగిన నష్టం పలురకాలు. జగన్ కు పాలన చేతకాకపోవడంతో ఏపీ సగటు వృద్ధి రేటు 13.49% నుండి 10.32% కు పడిపోయింది. అంటే రాష్ట్రం సుమారు రూ.7 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. జగన్ ప్రభుత్వం రాకుండా ఉంటే ఈ ఆదాయానికి అదనంగా మరో రూ. 76,195 కోట్ల ఆదాయం వచ్చి ఉండేది.
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢

