ShareChat
click to see wallet page
#🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 2025-26 తొలి అర్ధ సంవత్సరం ఫలితాలు : * గత ఏడాది ఇదే కాలానికి జీఎస్డీపీ 9.89 ఉండగా, అది ఇప్పుడు 10.91 శాతానికి పెరిగింది. * ప్రస్తుత ధరల ప్రకారం ఈ ఆర్ధిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరం రాష్ట్ర జీఎస్డీపీ రూ.7,58,270 కోట్లు కాగా... జీవీఏ విలువ మొదటి రూ.7,03,767 కోట్లుగా ఉంది. * వ్యవసాయ రంగంలో 10.26 శాతం వృద్ధి, పరిశ్రమల రంగంలో 12.05 శాతం వృద్ధి, సేవల రంగంలో 11 శాతం వృద్ధి నమోదైంది. #ChandrababuNaidu #AndhraPradesh
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
00:26

More like this