కందుకూరు అంశం పై స్పందించిన ప్రభుత్వం...
- > నిందితులు హరిశచంద్ర కుటుంబానికి బెయిల్ రాకముందే శిక్ష పడేలా కఠిన చర్యలు.
- > ఇప్పటికే అతని వ్యక్తిగత ఆస్తులు జప్తు(మర్డర్ కేసులో జప్తు చెయ్యడం చరిత్రలో మొదటిసారి)..
బాధిత లక్ష్మీనాయుడు కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం.
- > ప్రభుత్వం తరపున లక్ష్మీనాయుడు భార్య, ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి 2 ఎకరాల భూమి, 5 లక్షల రూపాయల నగదు . పిల్లలు మైనర్లు కావడంతో వారి నగదును ఫిక్స్డ్ డిపాజిట్ .
- > లక్ష్మీనాయుడు పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది.
- > ఈ కారు దాడిలో గాయపడిన లక్ష్మి నాయుడు సోదరులు పవన్కు 4 ఎకరాల భూమి, 5 లక్షల రూపాయల నగదు, భార్గవ్కు 3 లక్షల రూపాయల పరిహారంతో పాటు వారి వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది.
ఈ హత్య ద్వారా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి ఇష్టమొచ్చినట్లు వాగిన self declared కాపు పెద్దలలో కొంచెం అయినా నిజాయితీ ఉంటే పవన్ కళ్యాణ్ కి క్షమాపణ చెప్పాలి
#🥳Celebrations Video🎆 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️రాజకీయాలు

