ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీకి పెట్టుబడుల జాతర మొదలైంది. విశాఖ సీఐఐ సమ్మిట్ వేదికగా పరిశ్రమలు-వాణిజ్యం రంగంలో రూ. 2,68,248 కోట్ల పెట్టుబడులు వచ్చాయి వీటి ద్వారా 4,23,869 మందికి ఉద్యోగాలు రానున్నాయి #CIISummitGrandSuccess #🗞️నవంబర్ 15th ముఖ్యాంశాలు💬

