ShareChat
click to see wallet page
'మంది సొమ్ము మంగళవారం' అన్నట్టుగా గత ప్రభుత్వం అధిక ధరలకు విద్యుత్ కొనడం మూలంగా ఆ నష్టాన్ని ప్రజలు భరించాల్సి వచ్చింది. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్, స్వల్పకాలిక కొనుగోళ్లు వంటి టెక్నీక్ లతో రూ. 923.55 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. దేశంలో తొలిసారిగా ట్రూ అప్ బదులుగా ట్రూ డౌన్ ని సాధించింది. #PowerPayBackInAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - దేశ చరిత్రలో తొలిసారి ట్రూ దౌన్ ప్రజలపై విద్యుత్ చార్జీల భారం తగ్గింపు ఇతర్రాష్ట్రాలతో విద్యుత్ కొనుగోళ్లలో పవర్ స్పాపింగ్  అధిక ధరలకు చెక్ విధానం SAL E చర్యలతో ప్రజలకు ఈ 598 ಯಾ 923.55 ನಿದೃತ ಬಿಲ್ಲುಲ ಭಾಂಂ తగ్గిస్తున్నకూటమి ప్రభుత్వం దేశ చరిత్రలో తొలిసారి ట్రూ దౌన్ ప్రజలపై విద్యుత్ చార్జీల భారం తగ్గింపు ఇతర్రాష్ట్రాలతో విద్యుత్ కొనుగోళ్లలో పవర్ స్పాపింగ్  అధిక ధరలకు చెక్ విధానం SAL E చర్యలతో ప్రజలకు ఈ 598 ಯಾ 923.55 ನಿದೃತ ಬಿಲ್ಲುಲ ಭಾಂಂ తగ్గిస్తున్నకూటమి ప్రభుత్వం - ShareChat

More like this