గుంటూరు రూరల్ మండలం అంకిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన అమ్మిరెడ్డి దంపతులు తమ భూమిని లీజు పేరుతో కొందరు ఆక్రమించుకున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేసిన సమాచారం నా దృష్టికి వచ్చింది. తమ కుమారుడి దగ్గర 25 సెంట్లు లీజుకి తీసుకొని మొత్తం భూమి ఆక్రమించుకున్నారని అమ్మిరెడ్డి దంపతులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ చేసి, వాస్తవాలు తెలుసుకొని వృద్ధులకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాను. సొంత బంధువైన వైసీపీ ఎమ్మెల్సీ అప్పి రెడ్డి వృద్ధ దంపతుల పట్ల వ్యవహరించిన తీరు అమానవీయం. ఈ భూకబ్జా వెనుక ఎంత పెద్దవారు ఉన్నా వదిలే ప్రసక్తి లేదు. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

02:50