ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన వన జాతర వచ్చేసింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగుతుంది అని మేడారం పూజరులు ప్రకటించారు. 2026 జనవరి 28న.. సారలమ్మ, పడిగిద్ధ రాజు తదితరులు వనం నుండి గద్దెలను చేరుకోగా, జనవరి 29న సమ్మక్క గద్దెను చేరుకుంటారు. మొత్తం నలుగురు దేవతలు దర్శనం ఇస్తారు. జనవరి 30న భక్తులు మొక్కులు ఉండగా... 31న వనదేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు. కోట్లాది వన ప్రజలు తరలి వచ్చే ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్దది. తెలంగాణలోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరుగుతుంది. ఈ జాతరకు ప్రభుత్వం ముందోస్తూ ఏర్పాట్లు చేయనుంది.
....
#medaramJathara2026 #Medaram #sammakkaSaralamma #manavoicedevotion #manavoice #medaram #medaram jathara #medaram #మేడారం సమ్మక్క సారక్క జాతర #medaram sammakka, saralamma jathara
