ShareChat
click to see wallet page
search
#📻ఫిబ్రవరి 18th ముఖ్యాంశాలు🗞 #ℹ️సమాచారం #📣తెలంగాణ రాజకీయాలు #🧐ఈరోజు వార్తలు #📰 తెలంగాణ అప్‌డేట్స్
📻ఫిబ్రవరి 18th ముఖ్యాంశాలు🗞 - నదుల అనుసంధానానికి కసరత్తు అనుసంధానంలో 164 టీఎంసీల వినియోగం ఉంది . కాబట్టి కొత్త రిజ కేం ముమ్మరలు చేసింది . దక్షిణాదిలో కీలకమైన గోదావరి - కావేరి ర్వాయర్ నిర్మాణమే సరైంది . ఇవన్నీ నీటిని మళ్లించడానికి అనుసంధానం పై రాష్ట్రాలను ఒప్పించే పనికి శ్రీకారం చుట్టింది . గోదా తెలంగాణ , ఏపీ అంగీకరిస్తేనే సాధ్యం . వరిపై ఇచ్చంపల్లి వద్ద బ్యారేజి నిర్మించి తమిళనాడులో కావేరి పై గల గ్రాండ్ ఆనకట్ట వరకు నీటిని మళ్లించే ఈ పథకం పై తమిళనాడు ఆయకట్టు విషయంలోనూ ... మినహా ఏ రాష్ట్రం సానుకూలత వ్యక్తం చేయకపోగా , పలు అభ్యంత ఈ అనుసంధానం కింద తెలంగాణలో ప్రతిపాదించిన ఆయకట్టు 3.67 రాలు వ్యక్తం చేస్తున్నాయి . నీటి లభ్యత మొదలుకొని వినియోగం లక్షల హెక్టార్లు , శ్రీరామసాగర్ రెండో దశ కింద 1,78,005 హెక్టార్లు , ఎలి వరకు రాష్ట్రాలు సందేహాలు , అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో- ఏకా మినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కింద 1,09,250 హెక్టార్లు , స్థిరీకరణ కాగా , భిప్రాయం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు . 247 టీఎంసీల నీటిని మిగిలింది . మూసీ ఎగువ ప్రాంతంలో . కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా మళ్లించి రెండు తెలుగు రాష్ట్రాలు , తమిళనాడులో 9. 44 లక్షల హెక్టార్ల రెండోదశ స్థిరీకరణ జరుగుతోంది . శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఆయకట్టుకు నీరు అందించడంతోపాటు చెన్నై తాగునీటికి , పారిశ్రామిక సొరంగం పని పూర్తయితే శ్రీశైలం నుంచి కూడా నీటిని తీసుకోవచ్చు . అవసరాల కోసం రూ . 90 వేల కోట్లు ఖర్చయ్యే ఈ పథకాన్ని కేంద్రం ఇక మిగిలింది . 80 వేల హెక్టార్ల కొత్త ఆయకట్టు . ఇచ్చంపల్లి నుంచి ప్రతిపాదించింది . ఇటీవల బడ్జెట్ లోనూ చోటు కల్పించడంతో మరింత మళ్లించే నీటిని మూసీలో వేసి అందించేలా ప్రతిపాదించారు . అయితే ప్రాధాన్యం ఏర్పడింది . దిండి ఎత్తిపోతల కింద మూడు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది . గొట్టి నీటి లభ్యతపై అభ్యంతరాలు ముక్కల వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్‌ను కూడా నిర్మిం చారు . కాబట్టి కొత్త ఆయకట్టును గుర్తించే ప్రక్రియను కేంద్ర , రాష్ట్ర ప్రభు నదుల అనుసంధానంలో భాగంగా మహానది - గోదావరి - కృష్ణా- రాష్ట్రాల్ని ఒప్పించేందుకు కేంద్రం యత్నాలు త్వాలు సమన్వయంతో చేపట్టాల్సి ఉంది . ఏపీలో నాగార్జునసాగర్ కుడి పెన్నా - కావేరిలను కలపాలన్నది ప్రణాళిక . మహానదిలో మిగులు కాలువ కింద లక్షా 26 వేల హెక్టార్ల స్థిరీకరణ , లక్షా 68 వేల హెక్టార్ల కొత్త జలాలు లేవని ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేయడంతో , ప్రత్యామ్నా గూడెం బ్యాక్ వాటర్ ప్రభావం ఇచ్చంపల్లి పై , ఇచ్చంపల్లి బ్యాక్ వాటర్ ఆయకట్టును ప్రతిపాదించారు . ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి యంగా మొదట గోదావరి కృష్ణా- పెన్నా - కావేరి అనుసంధానాన్ని ప్రభావం మేడిగడ్డపై ఏ మేరకు ఉంటుందన్నదీ ఆధ్యయనం చేయా పెన్నా అనుసంధానం ఇంకా పట్టాలెక్కలేదు . కాబట్టి ఇక్కడ అదనపు కేంద్రం ముందుకు తెచ్చింది . ఇచ్చంపల్లి వద్ద బ్యారేజి నిర్మించి ల్సిన అవసరం ఉంది . ఇచ్చంపల్లి నుంచి మళ్లించే వరద నీటిని నాగా ఆయకట్టుకు అవకాశం ఉంది . సోమశిల నుంచి కావేరి వరకు 2.82 రోజుకు 2.2 టీఎంసీల చొప్పున మళ్లిస్తారు . ఇచ్చంపల్లి వద్ద 324 ర్జునసాగర్‌కు పంపి వాడుకోవడం కూడా సమస్యగా మారుతుంది . లక్షల హెక్టార్ల ఆయకట్టు ఉంటే- ఇందులో 28 వేల హెక్టార్లు నెల్లూరు , టీఎంసీల నీటి లభ్యత ఉందని , ఇందులో 247 టీఎంసీలు మాత్రమే కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంటుంది , చిత్తూరు జిల్లాల్లో ఉండగా , తమిళనాడులో 2.55 లక్షల హెక్టార్లు ఉంది . మళ్లిస్తున్నట్లు కేంద్రం తెలిపింది . ఇంద్రావతిలో చత్తీస్ గడ్ వినియో గోదావరి - పెన్నా అనుసంధానంలో బొల్లేపల్లి వద్ద ఆంధ్రప్రదేశ్ రిజు ఇందులో కావేరి డెల్టాలోనే 78250 హెక్టార్ల ఆయకట్టును ప్రతిపాదిం గించుకోని 147 టీఎంసీలతోపాటు , శ్రీరామసాగర్ ఇచ్చంపల్లి మధ్య ద్వాయర్ ను ప్రతిపాదించింది . ప్రస్తుత అనుసందానంలో దీన్ని భాగం చారు . అంటే 1211 కి . మీ . దూరం నీటిని తీసుకెళ్లి ఆయకట్టుకు ఆదీ మిగులు జలాల్ని మళ్లిస్తామని పేర్కొంది . ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ చేయవచ్చు . నాగార్జునసాగర్ దిగువన ప్రస్తుతం ప్రతిపాదించిన స్థిరీకరణకు ఇచ్చేలా ప్రతిపాదించారు . తాగునీటి అవసరాల కోసం నీటిని ప్రభుత్వం వచ్చాక ఇంద్రావతిలో తమ వాటా ఎంత దూరమైనా తరలించవచ్చు కానీ , ఆయకట్టు స్థిరీ నీటిని మళ్ళించేందుకు వీల్లేదని పేర్కొంది . తమ కరణకు చాలాదూరం మళ్లించడం ఆమోదయోగ్యం వద్ద మిగులు జలాలు లేవని , తాజాగా నీటి లభ్య కాదు . చెన్నై తాగునీటి అవసరాలకు శ్రీశైలం నుంచి తపై అధ్యయనం చేయాలని తెలంగాణ కోరింది . జాతీయ ప్రాజెక్టులు చేపట్టడానికి సంబంధించి తాజాగా ఏటా 15 టీఎంసీలు ఇచ్చేలా ఒప్పందం జరిగింది . 15 శాతం నీటి లభ్యత ప్రకారం కాకుండా 50 శాతం నీటి లభ్యతతో అంచనా వేసి తమ భవిష్యత్తు అవ కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది . నదుల అను నెల్లూరు జిల్లాలోని కండలేడు నుంచి ఈ నీటిని విడు దల చేయాలి . ఆరేడు టీఎంసీలకు మించి ఇవ్వడమే సంధానం కింద చేపట్టే ప్రాజెక్టులూ దీని పరిధిలోకి సరాలకు పోనూ మిగులు ఉంటేనే ఆలోచించాలని కోరింది . మిగులు జలాలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వస్తాయి . ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయంలో 90 గగనంగా మారింది . చెన్నై తాగునీటికి , పారిశ్రామిక వాడుకొనే స్వేచ్ఛ ఉందని , తమ అవసరాలన్నిం శాతాన్ని కేంద్రం భరిస్తే , రాష్ట్రం పది శాతం ఖర్చు అవసరాలకు ప్రస్తుత పథకంలో 36 టీఎంసీలు ఉంది . టినీ పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ కోరింది . చేయాల్సి వచ్చేది . కొత్త మార్గదర్శకాల ప్రకారం కేంద్రం 60 | ఈ నీటిని గొట్టాల ద్వారా మళ్లించవచ్చు . కానీ , శాతం నిధులను మాత్రమే ఇస్తుంది . గోదావరి - కావేరి అను మధ్యలో ఆయకట్టుకు ఇస్తూ తాగు , పారిశ్రామిక అవ ఛత్తీస్ గఢ్ తమ వాటా నీటిని వాడుకొనేలా ప్రాజె సంధానం వ్యయ అంచనా 2018-19 ధరల ప్రకారం రూ . సరాలకూ ఇవ్వాలనుకోవడం ఆచరణ సాధ్యం కాదు . క్టులు నిర్మించుకొంటే ఈ అనుసంధానానికి నీటి 86 వేల కోట్లు . మరో ఏడాదిలో ఈ ప్రాజెక్టును చేపట్టినా అంచనా వ్యయం లక్ష కోట్ల రూపాయలకు దీన్ని పరిగణనలోకి తీసుకొని ఆయకట్టును తెలంగాణ , మళ్లింపు కష్టమే . గోదావరి - కావేరి అనుసంధానంపై చేరుతుంది . ఇందులో రూ . 40 వేల కోట్లను తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు భరించాల్సి ఏపీలకు పరిమితం చేసి తమిళనాడుకు తాగు , పారి రాష్ట్రాలను అంగీకరింపజేయడానికి నేడు ( ఫిబ్రవరి 18 న ) దిల్లీలో జాతీయ జల అభివృద్ధి సంస్థ ఉంటుంది . కేంద్రం ఒక ప్రాజెక్టు పై ఏడాదికి మూడు నాలుగు వేల కోట్ల రూపాయలకు మించి ఇచ్చే శ్రామిక అవసరాల కోసం 40 టీఎంసీలు ఇచ్చేలా పరిస్థితి లేదు . పోలవరం ప్రాజెక్ట్ ఇందుకు ఉదాహరణ . ఈ లెక్కన తాజా అనుసంధాన ప్రక్రియను మార్పులు చేయాల్సిన అవసరం ఉంది . మొత్తానికి ఈ ఏర్పాటు చేసిన సమావేశానికి ఛత్తీస్ గఢ్ కు ఆహ్వానం కూడా లేదు . మరో వైపు ఇచ్చంపల్లి వద్ద చేపట్టినా దశాబ్దాలపాటు కొనసాగే అవకాశం ఉంది . మరోవైపు తెలంగాణ , ఏపీ , తమిళనాడు తలా అనుసంధాన ప్రక్రియలో భాగస్వాములయ్యే రాష్ట్రాలు బ్యారేజి నిర్మిస్తే దిగువన తుపాకులగూడెం , ఎగు కనీసం రూ . 14 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది . ఈ స్థాయిలో నిధులు వెచ్చిస్తే తామే ఏకాభిప్రాయానికి రాకపోతే ముందడుగు కష్టమే ! వన మేడిగడ్డ బ్యారేజీ ఉన్నాయి . తుపాకుల సొంతంగా ఓ ప్రాజెక్టును పూర్తి చేసుకోవచ్చని ఆయా రాష్ట్రాలు తలపోస్తాయి . ఎం.ఎల్.నరసింహారెడ్డి తాజా మార్గదర్శకాలూ సమస్యే - ShareChat