మత్స్యకారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి హామీ..
స్థానిక జాలర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. పొరుగు రాష్ట్రాల జాలర్లు చేపల వేటకు రానివ్వకుండా కట్టడి చేస్తాం. నెల్లూరు తీర ప్రాంతానికి ప్రత్యేకంగా రెండు గస్తీ బోట్లను మంజూరు చేస్తున్నాం. స్థానిక మత్స్యకారులకు ఇబ్బంది రానీయకుండా చూసే బాధ్యతను నెల్లూరు, తిరుపతి కలెక్టర్లకు అప్పగిస్తున్నాం. మత్స్యకారులకు అన్యాయం జరగకుండా చూస్తాం… నాదీ బాధ్యత.
#HousingFestivalinAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
02:04

