
७ ह व्ह्यू · १५१ प्रतिक्रिया | రాజమహేంద్రవరంలో కల్తీ పాల మరణాలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు గారు ప్రకటన.. కల్తీ కారణమైన ప్రధాన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. నమూనాలు సేకరించి ల్యాబ్లకు పంపారు - మృతులకు ప్రభుత్వం నుంచి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటిస్తున్నాం. #APAssembly #ChandrababuNaidu #AndhraPradesh | Na Rajahmundry -నా రాజమండ్రి

