ShareChat
click to see wallet page
search
#శ్రీ శ్రీ శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువు From Divya Grandham krithayug saddharmam-jyothirmaya Prabhu
శ్రీ శ్రీ శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువు - ఎన్ని ೧eಮುಲ್ పర్యాయములు ప్రళయములు వచ్చాయి రాబోవు ప్రళయముకు ముందే జీవాత్మలు ` మేల్కొని ఎక్కడికి చేరవలసి యుండెను ? వివరణః గతములో ఆరు పర్యాయములు ప్రళయము వచ్చి భూమి మీద యున్న సర్వజీవులు నశించెను నశించిన జీవుల యొక్క బొమికలు భూమిలో | కప్పబడియున్నవి కొన్నిజీవుల బొమికలు మట్టి తో కలిసి - మట్టియై  జీవులన్నిటిలో, ప్రధాన జీవులలోయున్న కొన్ని జీవాత్మలు పోయెను ఆ దివ్య భవనములో చేరి బ్రహ్మశ్రీ జ్యోతిర్మయ పరబ్రహ్మ సన్నిధిలో | స్వయంప్రకాశములో యుండెను మరి కొన్ని జీవాత్మలు మహా గాఢాంధకారములో యుండిపోయాను ఆ మహా గాడాంధకారములో యున్నజీవాత్మలే; బహువేధనతోయుండి; ఏడవ సృష్టియైన ఈ ప్రకృతి స్వరూపమును ధరించి - అపరిపూర్ణలైయుండెను అపరిపూర్ణమైయున్న ప్రకృతిలో యున్నజీవుల దేహ రూప - వర్ణాకృతులు ఈ రూపాంతరములు చెందుచూ పరిపూర్ణ మానవులైరి ఈ సృష్టిలో యున్న జీవ పరిణామములో మానవులే పరిపూర్ణులు - ప్రధాన జీవులు: ప్రకృతిలో ప్రధాన జీవులు - పరిపూర్ణులైయున్నజనులలోయున్నజీవాత్మలు; ఏడవ ప్రళయ కాలమునకు ముందు; దివ్య భవనములో బ్రహ్మశ్రీజ్యోతిర్మయ పరబ్రహ్మసన్నిధిని స్వయంప్రకాశములో చేరవలసియున్నది దివ్యభవనము లోనికి చేరని జీవాత్మలు స్వయంప్రకాశమును ఆవరించుకొని యున్నమహా గాడాంధకారములో యుండిపోవును: From the voice of god ಕಿ ಜ್ಯ್ಆಿರಯ ಏಭು దివ్య గ్రంథం (కృతయుగ సద్ధర్మం) నుండి web: jyothirmayatrust.org ఎన్ని ೧eಮುಲ್ పర్యాయములు ప్రళయములు వచ్చాయి రాబోవు ప్రళయముకు ముందే జీవాత్మలు ` మేల్కొని ఎక్కడికి చేరవలసి యుండెను ? వివరణః గతములో ఆరు పర్యాయములు ప్రళయము వచ్చి భూమి మీద యున్న సర్వజీవులు నశించెను నశించిన జీవుల యొక్క బొమికలు భూమిలో | కప్పబడియున్నవి కొన్నిజీవుల బొమికలు మట్టి తో కలిసి - మట్టియై  జీవులన్నిటిలో, ప్రధాన జీవులలోయున్న కొన్ని జీవాత్మలు పోయెను ఆ దివ్య భవనములో చేరి బ్రహ్మశ్రీ జ్యోతిర్మయ పరబ్రహ్మ సన్నిధిలో | స్వయంప్రకాశములో యుండెను మరి కొన్ని జీవాత్మలు మహా గాఢాంధకారములో యుండిపోయాను ఆ మహా గాడాంధకారములో యున్నజీవాత్మలే; బహువేధనతోయుండి; ఏడవ సృష్టియైన ఈ ప్రకృతి స్వరూపమును ధరించి - అపరిపూర్ణలైయుండెను అపరిపూర్ణమైయున్న ప్రకృతిలో యున్నజీవుల దేహ రూప - వర్ణాకృతులు ఈ రూపాంతరములు చెందుచూ పరిపూర్ణ మానవులైరి ఈ సృష్టిలో యున్న జీవ పరిణామములో మానవులే పరిపూర్ణులు - ప్రధాన జీవులు: ప్రకృతిలో ప్రధాన జీవులు - పరిపూర్ణులైయున్నజనులలోయున్నజీవాత్మలు; ఏడవ ప్రళయ కాలమునకు ముందు; దివ్య భవనములో బ్రహ్మశ్రీజ్యోతిర్మయ పరబ్రహ్మసన్నిధిని స్వయంప్రకాశములో చేరవలసియున్నది దివ్యభవనము లోనికి చేరని జీవాత్మలు స్వయంప్రకాశమును ఆవరించుకొని యున్నమహా గాడాంధకారములో యుండిపోవును: From the voice of god ಕಿ ಜ್ಯ್ಆಿರಯ ಏಭು దివ్య గ్రంథం (కృతయుగ సద్ధర్మం) నుండి web: jyothirmayatrust.org - ShareChat