ShareChat
click to see wallet page
search
హైదరాబాద్లోని పోచారం లో అమానుష ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందనే కక్షతో మనోహర్ అనే ఎయిడ్స్ బాధితుడు ఓ యువతికి తన రక్తంతో కూడిన ఇంజెక్షన్‌ను బలవంతంగా ఎక్కించినట్టు సమాచారం. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 👉 ఇలాంటి తాజా వార్తల కోసం RAJH NEWS Channel ను Follow చేయండి. 📺 Follow • Like • Share • Subscribe My Channel Promotions | Ads | Interviews | Collaborations కోసం 📞 Contact: 9666033449 #Hyderabad #Pocharam #HyderabadNews #BreakingNews #CrimeNews #TelanganaNews #RajhNews #LatestNews ##RAJHన్యూస్
#RAJHన్యూస్ - ShareChat
00:16