ShareChat
click to see wallet page
search
నెల్లూరు జిల్లా..మనుబోలు మండలం.. పట్టాలు తప్పిన మిల్క్ ట్యాంకర్ బోగి.. విజయవాడ నుండి చెన్నై, తిరుపతి రైలు మార్గం లో రైళ్ళు ఆలస్యం.. నెల్లూరు జిల్లా, మనుబోలు మండలం కొమ్మలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో పాల ట్యాంకర్ లతో వెళుతున్న వ్యాగెన్ లు ట్రాక్ పై అదుపుతప్పి ఓ వైపుకు ఒరిగిపోయాయి,దీంతో పలు రైళ్ల రాకపోకలు కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ నుంచి తిరుమలకు పాలు తీసుకెళుతున్నట్టు సమాచారం. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు... #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:05