• ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా "అమరావతి" ని ఇక ఎవ్వరూ మార్చలేరు , కదల్చలేరు.. మీడియా సమావేశంలో స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
• 1.26 లక్షల హెక్టార్ల పరిధిలో సూక్ష్మసేద్యంతో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు
• ఆదివారం లోగా ఇరిగేషన్ పనుల అంచనాలను సమర్పించండి.. చీఫ్ ఇంజనీర్లను వీడియో కాన్ఫరెన్స్ లో ఆదేశించిన జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
• "జై అమరావతి" నినాదాలతో మార్మోగిన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం .అధినేత సాధించిన విజయానికి అభినందనలు తెలిపిన నాయకులు. కార్యకర్తలు
• 23 లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా నేటి నుంచే రబీ ధాన్యం సేకరణ.. మంత్రులు నాదెండ్ల మనోహర్ ,కందుల దుర్గేష్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/ISXcC #📽ట్రెండింగ్ వీడియోస్📱 #💪పాజిటీవ్ స్టోరీస్ #🆕Current అప్డేట్స్📢
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper


