తిరుపతి: ఇన్స్టాతో పరిచయం.. లాడ్జిలో యువతిపై అత్యాచారం
తిరుపతిలో దారుణం వెలుగుచూసింది. అలిపిరి CI రామ్ కిశోర్ వివరాల మేరకు.. కడప (D) బద్వేల్కు చెందిన యశ్వంత్ చిత్తూరులో బీటెక్ చదువుతున్నాడు. ఇన్స్టా ద్వారా తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన అమ్మాయి పరిచయమైంది. ఆమెను మాయమాటలతో హోమ్ కు పిలిపించిన విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అలిపిరి పోలీసులు ఆధారాలు సేకరించి నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు CI తెలిపారు.
#📣క్రైమ్ అప్డేట్స్🚨 #👉నేరాలు - ఘోరాలు🚨 #👉సమాజం #అడళ్ళు మీకు జోహార్లు🙏 #💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖


