ShareChat
click to see wallet page
search
#🤯భారత్తో మ్యాచ్ రద్దు..పాకిస్తాన్కు తప్పదు భారీ మూల్యం⁉️ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
🤯భారత్తో మ్యాచ్ రద్దు..పాకిస్తాన్కు తప్పదు భారీ మూల్యం⁉️ - AV 1CL INIDU PEPS PAKISTAI శిక్ష్లు ఎలా ದಂಡಬಣುನ್ನಾ ಯೆಂಟಂ? 4 భారతతో మ్యాచ్ రద్దు . పాకిస్తాన్కు తప్పదు భారీ మూల్యం భారత్తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ రద్దు చేసుకొని పాకిస్తాన్ క్రికెట్బోర్డు చాలా పెద్ద సాహసం చేసింది ఈ చర్యవల్ల ఐసీసీకి కలిగే నష్టం మాట అటుంచితే పీసీబీ మాత్రం. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు  విషయమై ఐసీసీ తీవ్రంగానే స్పందించింది పీసీబీ ఇంకా అధికారికంగా తమ వైఖరిని 3 తెలియజేయలేదని ప్రకటిస్తూనే. ఈ నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించింది తీసే ఇలాంటి చర్యలను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది ` దెబ్బ క్రీడా సమగ్రతను ఈ విషయంలో పీసీబీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది: ఐసీసీ తీసుకోబోయే చర్యలపై ఒకటి రెండు రోజుల్లో పూర్తి వచ్చే అవకాశం ఉంది: క్లారిటీ' పాకిస్తాన్ ప్రభుత్వం భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఫిబ్రవరి 15న కాగా; కొలొంబో వేదికగా భారత్తో జరగాల్సిన మ్యాచ్ను (గ్రూప్స్టేజీ) రద్దు చేసుకుంటున్నట్లు నిన్నసాయంత్రం అధికారికంగా ప్రకటించింది తొలుత మెగా టోర్నీ మొత్తం నుంచి ` వైదొలుగుతామని బెదిరించిన పీసీబీ; చివరికి భారత్తో మ్యాచ్ మాత్రమే బాయ్కాట్ చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది: AV 1CL INIDU PEPS PAKISTAI శిక్ష్లు ఎలా ದಂಡಬಣುನ್ನಾ ಯೆಂಟಂ? 4 భారతతో మ్యాచ్ రద్దు . పాకిస్తాన్కు తప్పదు భారీ మూల్యం భారత్తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ రద్దు చేసుకొని పాకిస్తాన్ క్రికెట్బోర్డు చాలా పెద్ద సాహసం చేసింది ఈ చర్యవల్ల ఐసీసీకి కలిగే నష్టం మాట అటుంచితే పీసీబీ మాత్రం. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు  విషయమై ఐసీసీ తీవ్రంగానే స్పందించింది పీసీబీ ఇంకా అధికారికంగా తమ వైఖరిని 3 తెలియజేయలేదని ప్రకటిస్తూనే. ఈ నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించింది తీసే ఇలాంటి చర్యలను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది ` దెబ్బ క్రీడా సమగ్రతను ఈ విషయంలో పీసీబీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది: ఐసీసీ తీసుకోబోయే చర్యలపై ఒకటి రెండు రోజుల్లో పూర్తి వచ్చే అవకాశం ఉంది: క్లారిటీ' పాకిస్తాన్ ప్రభుత్వం భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఫిబ్రవరి 15న కాగా; కొలొంబో వేదికగా భారత్తో జరగాల్సిన మ్యాచ్ను (గ్రూప్స్టేజీ) రద్దు చేసుకుంటున్నట్లు నిన్నసాయంత్రం అధికారికంగా ప్రకటించింది తొలుత మెగా టోర్నీ మొత్తం నుంచి ` వైదొలుగుతామని బెదిరించిన పీసీబీ; చివరికి భారత్తో మ్యాచ్ మాత్రమే బాయ్కాట్ చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది: - ShareChat