#💔ఘోరా ప్రమాదం; ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి😭 XL6
MH15JS1053
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఎర్టిగా కారు అదుపుతప్పి బావిలో పడటంతో ఒకే కుటుంబానికి చెందిన 9మంది మరణించారు. వీరిలో ఆరుగురు చిన్నారులున్నారు. ఓ ప్రైవేట్ ట్యూషన్ క్లాస్ రీయూనియన్ వేడుకకు వెళ్లి వస్తుండగా నిన్న రాత్రి నాసిక్ జిల్లా దిండోరి వద్ద ఈ ఘటన జరిగింది. మృతి చెందినవారిలో దంపతులు సునీల్ దత్తు(32), రేష్మా (32)తో పాటు 7-14 ఏళ్ల మధ్య ఉన్న ఐదుగురు ఆడపిల్లలు, 11 ఏళ్ల అబ్బాయి ఉన్నారు.


