#🌊మన కోస్తాంధ్ర #🌍నా తెలంగాణ
ఎల్లుండి ఆదివారం 22వ తేదీన శాలివాహన చక్రవర్తి జయంతి సందర్బంగా
*శాలివాహన చక్రవర్తి - కవయిత్రి మొల్ల సాంస్కృతిక వైభవం*
పేరు మీద బీజేపీ ఓబీసీ మోర్చా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ *రాష్ట్ర అధ్యక్షులు
PVN మాధవ్ గారి* ఆదేశాల మేరకు *గోపీశ్రీనివాస్ రొంగాలా* గారి ఆధ్వర్యంలో వెన్యూ ఫంక్షన్ హాల్ గ్రౌండ్, విజయవాడలో ఏర్పాటు చేయబోతున్న కార్యక్రమంనకు కూటమిలో ఉన్న కుమ్మర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పేరేపీ ఈశ్వర్ గారిని ఆహ్వానించటం జరిగింది.
00:42

