2019–24 మధ్య వ్యాపార వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో పెట్టుబడిదారులు భయపడి పోయారు. దీని ప్రభావంతో నిరుద్యోగం పెరిగింది.
కూటమి ప్రభుత్వం ప్రస్తుతం నమ్మకాన్ని కల్పిస్తూ, ‘బ్రాండ్ బాబు’ అనే మంత్రంతో, 2025–26 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ప్రతిపాదిత పెట్టుబడుల్లో 25% వాటాను సాధించి, రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది.
#SwarnaAndhraBudget2026
#IdhiManchiPrabhutvam
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
01:23

