• రాష్ట్రవ్యాప్తంగా 30 చోట్ల నిర్మించిన 2,50,983 టిడ్కో,పీఏఏవై ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాం.. నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు
• సమాజంలో ఆర్థిక అసమానతలు రూపుమాపి పేదల జీవన ప్రమాణాలను పెంచడమే "పీ -4"లక్ష్యం.. పద్మావతి యూనివర్సిటీలో "పీ -4"వార్షికోత్సవంలో సీఎం చంద్రబాబు
• రాష్ట్ర అభివృద్ధి ,ప్రజా సంక్షేమం కోసం కూటమి స్ఫూర్తి వివరించిన మీకు కృతజ్ఞతలు.. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్
• నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు సాధ్యం.. భీమవరంలో "డ్రోన్ ఎక్స్పీరియన్స్ సెంటర్" ను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
• ప్రజారాజధాని అమరావతి నిర్మాణం పై వైసీపీ నేతలకే క్లారిటీలేక ,ఎవరికి తోచిన అబద్ధాలు వాళ్లు మాట్లాడుతున్నారు.. వైసీపీ నేతల తీరుపై మండిపడ్డ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/reGzC
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్

