పీఎం జన్ మన్ పథకం నిధులతో ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు గ్రామం వరకు నిర్మించిన 2.4 కిలోమీటర్ల రహదారిని Pawan Kalyan గారు కాలి నడకన పరిశీలించనున్నారు.
నాణ్యతా ప్రమాణాలను స్వయంగా తనిఖీ చేస్తూ, మార్గమధ్యంలో గిరిజనులతో మమేకం అవుతారు. అనంతరం “అడవితల్లి బాట” కార్యక్రమం ద్వారా నిర్మాణం పూర్తయిన రోడ్లను ప్రారంభించనున్నారు.
గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఈ చర్యలు మరింత దోహదపడనున్నా యి. #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #pspk #powerstarsoldier #janasena#pspkfan #జనసేన ఇది మనసేన #janasena pawan kalyan #🟥జనసేన
00:19

