ShareChat
click to see wallet page
search
#💰విద్యార్థులకు తీపికబురు..అకౌంట్లో డబ్బులు జమ! #📰ఆంధ్రా వాయిస్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #😲వైరల్ స్టోరీస్
💰విద్యార్థులకు తీపికబురు..అకౌంట్లో డబ్బులు జమ! - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Ramesh ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాలేజీలకు రావాల్సిన బకాయిలను తీసుకోవాలంటే వడ్డీ కట్టాలంటున్నారని , ఇదే న్యాయమని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారట . వెంటనే స్పందించిన సీఎం వడ్డీ ప్రతిపాదన విషయంలో అధికారుల తీరును తప్పుబట్టినట్లు తెలుస్తోంది . ఈ క్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఫీజుల విడుదలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది . మొదటి దశగా బీసీ - డి కేటగిరీ విద్యార్థులకు సుమారు రూ .300 కోట్ల ఫీజులు విడుదల చేసింది . మిగిలిన రూ .900 కోట్లు ఉగాదిలోగా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది . ఈ సమస్య పరిష్కారం కావడంతో కాలేజీ యాజమాన్యాలు ఊపిరి పీల్చుకున్నాయి .. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశాయి . అయితే త్వరలోనే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు కాలేజీల యాజమాన్యాల అకౌంట్లలో జమ చేయనున్నారు . - ShareChat