ShareChat
click to see wallet page
search
కేరళలోని కన్నూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు రువ్వినందుకు అజారుద్దీన్ అనే వ్యక్తిని ఆర్‌పిఎఫ్ అరెస్టు చేసింది. ఈ దాడిలో రైలు అద్దాలు పగిలిపోయాయి. సంఘటన జరిగిన సమయంలో అజారుద్దీన్‌తో పాటు మరో ఐదుగురు వ్యక్తులు ఉన్నప్పటికీ, దర్యాప్తులో అతను మాత్రమే ఈ చర్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడని తేలింది. వీరికి దేశ అభివృద్ధి చెందుతుంటే ఎందుకు నచ్చడం లేదు ? #✋బీజేపీ🌷 #🏛️రాజకీయాలు #🗞పాలిటిక్స్ టుడే #🧓నరేంద్ర మోడీ #రావుల భరత్ రెడ్డి🚩
✋బీజేపీ🌷 - ShareChat