ShareChat
click to see wallet page
search
కాకినాడ జేఎన్ టీయూలో నందనం పేరుతో నూతనంగా నిర్మించిన పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని విద్య , ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.  అంతకుముందు యూనివర్సిటీ ప్రాంగణంలో  జేఎన్ టీయూ అనుబంధ కాలేజీల ఆధ్వర్యంలో “ఇన్నోవేషన్ ఫెయిర్ పేరుతో’ ఏర్పాటుచేసిన 20 స్టాళ్లను మంత్రి సందర్శించారు. వివిధ కాలేజీల విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను పరిశీలించారు. #NaraLokesh  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - -EWEYTETIOY STE२E "07=|1/72 Quality Air 0 K -EWEYTETIOY STE२E "07=|1/72 Quality Air 0 K - ShareChat